పోస్ట్‌లు

జనవరి 26, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

!..నువ్వు నీలాగే ఉండు..!

చిత్రం
నీ ద‌గ్గ‌ర ఏముంది. నిన్ను పొగిడే వాళ్లున్నారా. నీ చుట్టూ మందీ మార్బ‌లం ఉందా. నిన్ను ఆకాశానికి ఎత్తేసి. లాబీయింగ్ చేసే వాళ్లున్నారా. ఎదుటి వాళ్ల‌ను మెస్మ‌రైజ్ చేసే లౌక్యం ఉందా..పోనీ సాయంత్రం అయితే బార్ లేదా ప‌బ్ కు తీసుకు వెళ్ల‌గ‌లిగే స్టామినా నీకుందా..గ్యాంగ్ ను మెయింటెనెన్స్ నీ వ‌ద్దుందా..పోనీ బెదిరించి ప‌నులు చేసుకునే ప‌వ‌ర్ వుందా..ప‌ర్స్ నిండా క‌రెన్సీ వుందా..ఆస్తులు, అంత‌స్తులు..అమెరికాను త‌ల‌ద‌న్నే కార్లున్నాయా..క‌ళ్లు చెదిరే స్మార్టు ఫోన్లున్నాయా. నీకెంత‌మంది ఫాలోయ‌ర్స్ ఉన్నారా..అయితే ఇప్పుడున్న దునియాలో నువ్వు తోపు. నిన్ను డామినేట్ చేసే వాళ్లుండ‌రు..అంతా అన్నా అని అనేటోళ్లే. ఇంకెందుకు ఆల‌స్యం. అమెరికా జ‌పం చేయండి చాలు. అబ్బో ఫ్ల‌యిట్లు..దిమ్మ తిరిగే బ్యాంకు బ్యాలెన్సులు నిండితే చాలు క‌దా. నీకో స‌ర్కార్ కొలువుంటే చాలు..అదే ప‌ది వేలు. అదే ధ్యాస‌..అదే శ్వాస‌. ప‌క్కోడు ఏమై పోతేనేం. నువ్వు బాగుంటే చాలు. ఇది కాదు జింద‌గీ అంటే. నీ వ‌ద్ద చిల్లి గ‌వ్వ లేక పోయినా..నీ ద‌గ్గ‌ర ద‌మ్ముంటే చాలు. దీనిని ఏలటానికి . ఇక నీకు నీవే బ్రాండ్. నీ జీవితం నీది. ఇంకొకడి డామినేష‌న్ అక్క‌ర్లేదు. నిన్ను...

ధ్యానం జీవ‌న యోగం..!

చిత్రం
ఎవ‌రికి వారై ..ఎవ‌రి లోకంలో వాళ్లు ఊరేగుతూ అదే అద్భుత‌మనుకుంటూ బ‌తుకు జీవుల‌కు అన్నీ వున్నా ఏదో వెలితి కెలుకుతోంది. వ‌స్తువుల వ్యామోహం మార్కెట్‌ను ముంచెత్తుతున్న ఈ త‌రుణంలో ప్ర‌శాంతత కోసం ప‌డ‌రాని పాట్లు ప‌డుతున్నారు. ముప్పై ఏళ్ల‌కే ముస‌లిత‌నం వ‌చ్చేస్తోంది. చేతుల్లో సెల్లు గొల్లుమ‌నేలా క‌ట్ట‌డి చేస్తోంది. అటు శ‌రీరం..ఇటు మ‌న‌సు రెండింటి మ‌ధ్య ఈ లోకంలో మ‌న‌కంటూ ఓ ఐడెంటిటీ కావాలిగా. దీని కోసం అంద‌మైన అబ‌ద్దాలు. లేనిపోని ఆడంబ‌రాలు. ఎంత నేర్చుకున్నా..త‌రాల‌కు స‌రిప‌డా సంపాదించినా సంతృప్తి శూన్యం. ఐదారుగంట‌లు కుదురుగా కూర్చోలేరు. ఒద్దిక‌గా వుండ‌లేరు. ప్ర‌పంచాన్ని ఉద్ద‌రించలేరు. పోనీ ఓ క్వింటాలు బ‌రువును ఎత్తలేరు. ఎందుకూ కొర‌గాని డిజిగ్నేష‌న్లు. ఎవ‌రిని క‌దిలించినా ఇంజ‌నీరింగ్ జ‌పం. ఇండియాను ఎప్పుడో మ‌ర్చిపోయారు. 24 గంట‌లు మొబైల్‌లోనే..అక్క‌డే ప్ర‌త్య‌క్షం..ప‌ల‌క‌రించేందుకు కూడా టైం దొర‌క‌ని దౌర్భాగ్య ప‌రిస్థితి. డాల‌ర్ల మాయాజాలం మ‌నుషుల్ని ఒక ప‌ట్టాన నిల‌వ‌నీయ‌కుండా చేస్తోంది. క‌ళ్లు చెదిరే నిర్మాణాలు..కాంక్రీట్ గ‌దుల్లో ఇరుక్కు పోయిన బ‌తుకులు. అంత‌టా బ‌ట‌న్ సిస్టం. బ‌తుకంతా అభ‌ద్ర‌త ర...

లివింగ్ లెజెండ్..కేసీఆర్..!

చిత్రం
కేసీఆర్ ఈ పేరు ప్రపంచ చరిత్రలో ఓ పాఠం ..ఓ అధ్యాయం. పట్టుదలకు మారు పేరు ..అనుకున్నది సాధించే మొండి ఘటం. జనం మెచ్చిన నాయకుడు . ప్రజలు మెచ్చిన పరిపాలనాదక్షుడు. అపర భగీరథుడు . బహు భాషా కోవిదుడు . తాత్వికుడు ..పోరాట యోధుడు . వ్యూహకర్త ..కవి ..రచయిత ..గంటల తరబడి లక్షలాది సమూహాన్ని నియంత్రించే ఉపన్యాసకుడు. పలు అంశాల్లో పట్టు కలిగిన ధీరోదాత్తదుడు. లోకం నివ్వెర పోయేలా సుదీర్ఘ కాలం పాటు ఉద్యమాన్ని నడిపిన జగమెరిగిన నేత. ఆయనే కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు. అంతా ముద్దుగా పిలుచుకునే పేరు కేసీఆర్. కొందరు అనామకులుగానే ఉంటారు .ఇంకొందరు భావి తరాలను ప్రభావితం చేసే చరిత్రను సృష్టిస్తారు . అలాంటి చరిత్రను తీరుగా రాసిన జన హృదయ నేత కేసీఆర్. బహుశా ఈ దేశంలో ఏ నాయకుడు ఎదుర్కోని అవమానాలను ఆయన ఎదుర్కొన్నారు . అయినా తెలంగాణ విముక్తి కోసం ఆయన చేయని పోరాటం లేదు ..ఆయన చేయని ప్రయత్నం లేదు . ఈ ప్రపంచంలో సూర్య చంద్రులు ప్రకాశిస్తున్నంత దాకా ఆయన పేరు సదా నిలిచే ఉంటుంది. అప్పటి సీఎం చంద్రబాబు తీరుతో విసిగి వేసారి ..తెలంగాణ ప్రాంతపు దుఃఖాన్ని దగ్గరుండి చూసిన వ్యక్తి ఆయన.దుఃఖం వచ్చినా ఆపు కోలేని మానవత్వం ఉన్న మనీషి కేసీఆ...

కవితమ్మ..బతుకమ్మ..!

చిత్రం
తెలంగాణ మాగాణంలో విస్మరించలేని పదం కల్వకుంట్ల కవిత. ఇప్పుడు కొత్త రాష్ట్రంలో ఆమె పేరు వినని వారంటూ వుండరు. అంతగా ప్రాచుర్యం పొందారు. ఇటు రాష్ట్ర స్థాయిలోను అటు దేశ విదేశాలలో తెలంగాణ జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలిగా నలుదిశలా వినుతికెక్కారు. ఉద్యమ నేపథ్యం ..అపారమైన విజ్ఞానం. నాయకత్వ నైపుణ్యం ఆమె సొంతం.ఏది మాట్లాడినా సరే ఒక విజన్ ఉండేలా ఎదుటి వారిని మెప్పిస్తారు. ప్రపంచాన్ని నివ్వెర పోయేలా చేసిన తెలంగాణ రాష్ట్ర ఉద్యమ పోరులో ఆమె చేపట్టిన బతుకమ్మ పండుగ ఒక బ్రాండ్ గా మారి పోయింది . బతుకమ్మ అంటేనే కవితమ్మ అనే పేరు చీర స్థాయిగా నిలిచి పోయేలా చేసింది . ఇదంతా ఆమె సాధించిన అపూర్వ విజయం ఇది. ఇందులో ఎలాంటి అనుమానాలు లేవు. నిరంతర నిర్బంధంలో సైతం ఆడబిడ్డల్ని ఒకే తాటిపైకి తీసుకు వచ్చిన ఘనత ఆమెదే. ఎన్నో అవమానాలు .. మరెన్నో ఆరోపణలు ..వాటినన్నిటిని ధైర్యంతో ఎదుర్కొన్నది. తానే నేటి యువతకు ఓ ఐకాన్ లాగా మారి పోయింది. అదీ ఆమెకున్న ఘనత ..ప్రత్యేకత. తెలంగాణ యాస ..భాష..కట్టు బొట్టు .అన్నిటిని ఆమె జనంలోకి తీసుకు వెళ్లారు . దేశం దాటి ఖండాతరాళాల్లో తెలంగాణ సంస్కృతి .. సాంప్రదాయాలను పాటించేలా చేశారు . ఇప్పుడు ఎక్క...

రోగుల పాలిట దైవం కె.జె.రెడ్డి వైద్యం

చిత్రం
ఆర్థోపెడిక్ విభాగంలో దేశంలోనే పేరెన్నిక‌గ‌న్న వైద్యుల జాబితాలో డాక్ట‌ర్ కె.జె.రెడ్డి ముందు వ‌రుస‌లో ఉంటారు. ప్ర‌పంచ వ్యాప్తంగా బ్రాండ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న తెలంగాణ‌లో ఆయ‌న పేరు ఎవ‌రిని అడిగినా త‌డుముకోకుండా చెప్పేస్తారు. అపార‌మైన అనుభ‌వంతో పాటు  రోగుల ప‌ట్ల ఆయ‌న చూపించే అనురాగం రెడ్డిని ప్ర‌త్యేక‌మైన వ్య‌క్తిగా నిలిచేలా చేసింది. ఆర్థోపెడిక్ ప‌రంగా ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ విష‌యాన్ని ఆయ‌న ముందే గుర్తించారు. అందుకే తాను పుట్టిన ఊరికి, పాల‌మూరు జిల్లాకు పేరు తీసుకు వ‌చ్చారు. ఆయ‌న త‌న మూలాల‌ను మ‌రిచి పోలేదు. ఒక‌ప్పుడు వైద్యం కోసం  అష్ట‌క‌ష్టాలు ప‌డిన త‌మ ప‌ల్లె ప్ర‌జ‌లను చూసి రెడ్డి చ‌లించి పోయారు. ఏకంగా జిల్లా చ‌రిత్ర‌లో స‌క‌ల స‌దుపాయాలు, సౌక‌ర్యాల‌తో అత్యాధునిక‌మైన ఆస్ప‌త్రిని, మెడిక‌ల్ కాలేజీని ఏర్పాటు చేశారు. హైద‌రాబాద్‌, రాయిచూర్ ప్ర‌ధాన ర‌హ‌దారి ప‌క్క‌నే జిల్లా కేంద్రానికి ద‌గ్గ‌ర‌లో పేద‌ల‌కు మెరుగైన చికిత్స‌లు అంద‌జేస్తోంది.  కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేశారు.క్ర‌మ‌శిక్ష‌ణ‌, నిబద్ధ‌త‌, సింప్లిసిటీకి పెట్టింది పేరు కె.జె.రెడ్డి. క‌లాం క‌ల‌లు క‌న్నారు..ద...

సేవే మార్గం జీవితం ధ‌న్యం - మ‌హిళా స్ఫూర్తి - శ్రీ‌మ‌తి వ‌న‌జా భాస్క‌ర్‌రావు

చిత్రం
జీవితం దేవుడిచ్చిన వ‌రం. ప‌ది మందికి సేవ చేయ‌డంలో ఉన్నంత సంతృప్తి ఎందులోనూ ఉండ‌దంటున్నారు నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లా క‌ల్వ‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గం జూప‌ల్లి గ్రామానికి చెందిన శ్రీ‌మ‌తి వ‌న‌జా భాస్క‌ర్‌రావు. త‌రాల‌కు  స‌రిప‌డా ఆస్తులు, అంత‌స్తులున్నా అవేవీ మ‌న‌కు ఆనందాన్ని ఇవ్వ‌వ‌ని చెబుతారు. క‌ష్ట‌ప‌డి సంపాదించిన దాంట్లోంచి ఎంతో కొంత సమాజానికి ఇవ్వాలంటారు. ఒక మ‌హిళ త‌లుచుకుంటే ఏమైనా సాధించ‌గ‌ల‌మ‌ని ఆమె నిరూపిస్తున్నారు. సాటి మ‌హిళ‌ల‌కు ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. త‌ల్లిదండ్రులు ర‌ఘుప‌తిరావు, సౌంద‌ర్య‌దేవి. ఐదుగురు అక్కా చెల్లెళ్లు. ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములు. డిగ్రీ వ‌ర‌కు చ‌దువుకున్నారు. 1975లో క‌రీంన‌గర్ జిల్లాకు చెందిన శ్రీ‌మాన్ భాస్క‌ర్‌రావు గారితో వివాహం. వీరికి ఒక పాప‌. ఒక బాబు. ఇద్ద‌రూ చ‌దువులో రాణించారు. వైద్యులుగా అమెరికాలో స్థిర‌ప‌డ్డారు. కోడ‌లు , అల్లుడు కూడా డాక్ట‌ర్సే. 1980లో జి.వి.భాస్క‌ర్‌రావు పేరుతో సీడ్స్ కంపెనీ స్టార్ట్ చేశారు. 1986లో దీనిని కావేరీ సీడ్స్ కంపెనీగా మార్చారు. ఇదే స‌మ‌యంలో శ్రీశ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్ స్వామి వారిని ద‌ర్శించుకున్నారు. అప్ప‌టి నుండి శ్రీ‌మ‌తి వ‌న‌జా ...

జ్యూట్ బ్యాగుల త‌యారీతో జీవ‌నోపాధి - బోయ‌న‌ప‌ల్లి క‌విత బ‌తుకు క‌థ‌

చిత్రం
ప్లాస్టిక్ బ్యాగులు, సంచుల వినియోగం వ‌ల్ల ప‌ర్యావ‌ర‌ణం దెబ్బ‌తింటోంద‌న్న ఆలోచ‌నే శ్రీ‌మ‌తి బోయ‌న‌ప‌ల్లి క‌విత‌ను వినూత్నంగా ఆలోచించింది.  తాను బ‌త‌క‌ట‌మే కాదు ప‌ది మందికి ఉపాధి క‌ల్పించాల‌న్న సంక‌ల్పం ఆమెను జ్యూట్ బ్యాగుల త‌యారీ ఏర్పాటుకు శ్రీ‌కారం చుట్టేలా చేసింది. ఎక్క‌డ చూసినా ప్లాస్టిక్ సంచులే. వీటి వ‌ల్ల ప్ర‌మాద‌క‌ర‌మైన రోగాలు వ‌చ్చే ప్ర‌మాదం వుంద‌ని ఆమె గ్ర‌హించారు. తానే ఎందుకు వాటిని ఉప‌యోగించ‌కుండా చేస్తే ఎలా ఉంటుంద‌ని ఆలోచించారు. భ‌ర్త స‌హ‌కారంతో అదే కొద్దిపాటి పెట్టుబ‌డితో సిరి జ్యూట్ క్రియేష‌న్స్ పేరుతో నాలుగు సంవ‌త్స‌రాల కింద‌ట హైద‌రాబాద్ లోని దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ కాల‌నీలో ప్రారంభించింది. కొద్ది మందితో ప్రారంభ‌మై ఇపుడు 22 మందికి ఉపాధి ఇచ్చేలా ఎదిగింది. దీని వెనుక శ్రీ‌మ‌తి క‌విత గారి ప‌ట్టుద‌ల‌, కృషి ఎంతో ఉంది. మొద‌ట్లో రెండు ఏళ్ల పాటు సిబ్బంది, పెట్టుబ‌డికి ఇబ్బంది ఎదురైనా మెల మెల్ల‌గా వ్యాపారం పుంజు కోవ‌డంతో ఏడాదికి 90 లక్ష‌ల ట‌ర్నోవ‌ర్  సాధించేలా చేసింది. ఖాళీగా కూర్చోవ‌డం కంటే ఏదో ఒక ప‌ని చేయాలి. ఇంకొంద‌రికి ప‌ర్మినెంట్‌గా కొలువులు ఇవ్వాల‌నే ఉద్ధేశంతో శ్రీ...

మాటే మంత్రం చిన‌జీయ‌ర్ జీవ‌న వేదం !

చిత్రం
మాట‌లే మ‌న‌సుల్ని క‌రిగించేది. మాట‌లే గుండెల్ని మీటేది. జీవ‌న ప్ర‌యాణంలో మాట‌లు వార‌ధ‌ల‌వుతాయి. మ‌న‌మేమిటో మ‌న స్థాయి ఏమిటో  తెలియ చేస్తాయి. మాట‌ల‌కున్న ప‌వ‌ర్ అలాంటిది. మాట‌లు కోట‌లు దాటితే ప్ర‌మాదం. పొదుపుగా వాడితే ఎంతో ఉప‌యోగం. ప్ర‌పంచాన్ని శాసించే స్థాయికి చేరుకోవాలంటే..ల‌క్ష‌లాది ప్ర‌జ‌లను ఆధ్యాత్మిక లోగిళ్ల‌లోకి తీసుకు రావాలంటే చాలా శ్ర‌మించాల్సి వుంటుంది. ఇది నిరంత‌రం జ‌రిగే ప్ర‌క్రియ‌. ప్ర‌తి రోజూ క్ర‌మ‌ప‌ద్ధ‌తిన ప్రాక్టీస్ చేస్తూ పోవాల్సిందే. లేక‌పోతే ఎక్క‌డో ఒక చోట ఆగిపోతాం. మ‌హోన్న‌త‌మైన ఈ మాన‌వ సంచారానికి కొల‌మానం కావాలంటే మాట‌లుండాల్సిందే. ఎందులోనైనా లేక దేనిలోనైనా ప‌రిణ‌తి సాధించాలంటే దాని ప‌ట్ల ఎరుక క‌లిగి వుండాలి. అంత‌కంటే దాని ప‌ట్ల అభిమానించే స్థాయికి చేరుకోవాలి. లేక‌పోతే ఉన్న‌చోటునే ఉండిపోతాం. ఇదో అంతులేని ప్ర‌యాణం. కొన్ని త‌రాల‌ను త‌రిచి చూస్తే విలువ‌లే ప్రామాణికంగా ఉన్నాయ‌న్న వాస్త‌వం మ‌న‌కు అర్థ‌మ‌వుతుంది. ఎంద‌రో మ‌హానుభావులు త‌మ త‌మ విలువైన బ‌తుకుల్ని ఆధ్యాత్మిక వెలుగుల్ని ప్ర‌స‌రింప చేసేందుకు త్యాగం చేశారు. అంత‌కంటే త‌మ‌ను తాము విన‌మ్రంగా అర్పించుకున్నా...

ప్ర‌కృతి వ్య‌వ‌సాయంతో ఆత్మ‌హ‌త్య‌ల నివార‌ణ సాధ్యం - సుభాష్ పాలేక‌ర్

చిత్రం
ఆయ‌న ప్ర‌కృతి ప్రేమికుడు. పురుగు మందులు, ఎరువుల పేరెత్తితే చాలు ఆయ‌న ఉగ్ర‌రూపం దాల్చుతాడు. ఆయ‌న నిజ‌మైన భర‌త‌మాత ముద్దుబిడ్డ‌. మ‌ట్టిత‌నం క‌ల‌బోసుకున్న మ‌నిషి శ్రీ సుభాష్ పాలేక‌ర్‌. మ‌హారాష్ట్రకు చెందిన ఆయ‌న దేశాన్ని మందుల బారి నుండి కాపాడాల‌ని, రైతుల‌కు ఎలాంటి బ‌రువు లేకుండా వ్య‌వ‌సాయం సాగు చేసేలా చేయాల‌ని ప‌క్షిలా అంత‌టా తిరుగుతున్నారు. జ‌నాన్ని చైత‌న్య వంతం చేస్తున్నారు. ప్ర‌కృతి వ్య‌వ‌సాయం వ‌ల్ల గ‌ణ‌నీయ‌మైన లాభాలు పొంద‌వ‌చ్చ‌ని అంటున్నారు.  ఇటీవ‌ల హైద‌రాబాద్‌కు వ‌చ్చిన సంద‌ర్భంగా కొద్దిసేపు మాట్లాడారు. త‌న అనుభ‌వాల‌ను ఆయ‌న పంచుకున్నారు. ప్ర‌కృతి ఎంతో ఇచ్చింది. ఇంకా ఇస్తోంది. కానీ మాన‌వులు మాత్రం ఏమీ చేయ‌డం లేదు. ఇంకా ముందుకు వెళ్లి ప‌ర్యావ‌ర‌ణానికి హాని క‌లిగిస్తున్నారు. ఇది మంచి  ప‌ద్ద‌తి కాదు. రైతులు బాగుంటేనే దేశం బాగుంటుంది. అన్నం పెట్టే అన్న‌దాత‌ల‌కు తిండి క‌రువైంది. ఇలాంటి క‌రువు ప‌రిస్థితుల్లో గ‌ట్టెక్కాలంటే ఒక్క‌టే మార్గం ప్ర‌కృతి వ్య‌వ‌సాయం సాగు చేయ‌డం. బోర్లు వేసుకుంటూ పోతున్నారు. దేని కోసం ఇదంతా. సాగు చేయాలంటే కాలువలు త‌వ్వాల‌ని, అడ్డుకట్ట‌లు వేయాల‌ని వ్య‌వ‌స...

జ‌గ‌మెరిగిన జ‌న‌నేత వెంక‌య్య..!

చిత్రం
భార‌త దేశ రాజ‌కీయాల్లో నిరంత‌రం వినిపించే అరుదైన పేరు వెంక‌య్య నాయుడు. ఆయ‌న ఎక్క‌డున్నా సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్‌గా మారిపోతారు. అపార‌మైన విష‌య ప‌రిజ్ఞానంతో పాటు స‌మ‌స్య‌ల నుండి గ‌ట్టెక్కించ‌డంలో ఆయ‌న‌కు ఆయ‌నే సాటి. నిరంత‌రం సానుకూల‌ దృక్ఫ‌థాన్ని అవలంభించే ఆయ‌న ఏది మాట్లాడినా అది వార్తే అవుతుంది. అంత‌టి ప్ర‌తిభా శాలి.ఎంద‌రు పాల‌కులు మారినా..ఎన్ని ప్ర‌భుత్వాలు వ‌చ్చినా వెంక‌య్య నాయుడు మాత్రం అలాగే ఉన్నారు. న‌మ్మిన సిద్ధాంతానికి క‌ట్టుబ‌డి ఉంటూనే త‌న‌దైన శైలిని స్వంతం చేసుకున్నారు. త‌నకంటూ ఓ ఇమేజ్‌తో పాటు మ‌రో బ్రాండ్‌ను సృష్టించుకున్నారు. క‌మ‌ల వికాసంలో ఆయ‌న విస్మ‌రించ‌లేని పాత్ర‌ను పోషించారు. రాజ‌కీయంలో ఎలా నెట్టుకు రావాలో..ఎక్క‌డ నెగ్గాలో .ఎక్క‌డ త‌గ్గాలో తెలిసిన విజ్ఞుడు..అప‌ర చాణుక్యుడు వెంక‌య్య‌. తెలుగు, ఇంగ్లీష్‌, హిందీ, సంస్కృతం ఇలా అనేక భాష‌ల్లో ఆయ‌న‌కు ప‌ట్టుంది. చెప్ప‌లేనంత స‌మాచారం ఆయ‌న అమ్ముల పొదిలో ఉంది.అందుక‌నే ఆయ‌న మోడీకి కుడి భుజంగా మెలుగుతూ వ‌చ్చారు. త‌న‌కంటూ ఓ టీంను..మ‌రో అనుంగు సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తాను అనుకున్నారంటే సాధించేదాకా వ‌దిలి పెట్ట‌ని మ‌న‌స్త‌త్...

ఆకు ప‌చ్చ‌ని యోధుడు..నిజ‌మైన భూమి పుత్రుడు..!

చిత్రం
కొంద‌రు కొంత సాధిస్తే చాలు అదే గొప్ప‌వార‌మ‌ని అనుకుంటారు. ఇదీ మాన‌వ నైజం. కానీ ఆయ‌న మ‌న‌లాగే మాన‌వ మాత్రుడు.కానీ మ‌న‌లాంటి  మ‌నిషే. కాక‌పోతే మ‌న‌కంటే ఆయ‌న అత్యున్న‌తైన స్థాయిలో వున్నారు. అంత‌కంటే మ‌నం అందుకోలేనంత ఎత్తుకు ఎదిగి పోయారు.  ఒక్క‌డు ఓ వ్య‌వ‌స్థ‌గా ఎలా మారాడో తెలుసు కోవాల్సిన క‌థ ఆయ‌న‌ది. అత‌డు సాధించిన ఈ విజ‌యం వేలాది మందికి పాఠంగా నిలుస్తుంద‌న‌డంలో ఎలాంటి అనుమానాలు అక్క‌ర్లేదు కూడా.ఆయ‌న ఈ మ‌ట్టిని అమితంగా ..త‌ల్లికంటే ఎక్కువ‌గా ప్రేమించాడు. దానితోనే స‌హ‌వాసం చేశాడు.  తాను మాత్రం ప్ర‌కృతితోనే జీవితం పంచుకున్నాడు. బ‌తుకంతా దానితోనే సాగుతున్నాడు. త‌న లాంటి వారిని వేలాది మందిని త‌యారు చేశాడు. వారంతా ఇపుడు జూనియ‌ర్ సుభాష్ పాలేక‌ర్లుగా మారిపోతున్నారు. ఇది ఒక అసాధార‌ణ‌మైన ర‌క్త‌మాంసాలున్న మామూలు ప‌ల్లెటూరి మ‌నిషి క‌థ‌. మాన‌వ‌త్వం ..మ‌ట్టిత‌నం క‌ల‌బోసుకున్న ఓ విజేత చ‌రిత్ర‌. ఇందుకు అవార్డులు ఇవ్వాల్సిన ప‌ని లేదు. ఇంకొక్క‌రి సిఫార‌సు అక్క‌ర్లేదు. అంత‌టి ఘ‌న‌మైన ఉద్విగ్న‌మైన క‌థ‌ను స్వంతం చేసుకున్న ఆయ‌నే కృష్ణా జిల్లా గూడూరు మండ‌లానికి చెందిన మేక‌పోతుల విజ‌య‌రామ్ . ఆ...

జగపతి మైహోంకు దళపతి..!

చిత్రం
విలువలే పునాదిగా వ్యాపారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తూ విజయపధంలో దూసుకెళ్తున్న తెలుగు లోగిళ్ళలో మరిచిపోలేని బ్రాండ్ ఇమేజ్ స్వంతం చేసుకున్న మై హోమ్ కు అసలైన దళపతి జూపల్లి రామేశ్వర్ రావు తమ్మడు జగపతి రావు. మనం రామాయణం విన్నాం. సీత రాముల కథ చదువుకున్నాం. కానీ వాళ్ళను చూడలేదు . రాముడి కోసం తమ్ముడు లక్ష్మణుడు చేసిన త్యాగం గొప్పది. కొద్దిగా డాబూ సమకూరితే చాలు అన్నీ మరిచి పోతాం. తనవారిని వదిలేసుకుంటాం. అయినా వారిని కాదనుకుని లేనివారి కోసం పరుగులు తీస్తాం. కానీ ఇన్నేళ్ళైనా వాళ్లిద్దరూ ఒకే ఆత్మలాగా తమ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. వీళ్ళను చూసి ఊరు స్ఫూర్తి పొందుతోంది. వ్యాపారం అందరు చేస్తారు. కొందరు మాత్రమే సక్సెస్ అవుతారు. దీని నేర్పు ఒక్కటే కాదు ఓర్పు ఉండాలి . ఎత్తులు పై ఎత్తుల మధ్య ..ఆటుపోట్లను తట్టుకుని పెంచుకుంటూ పోవాలి . మార్కెట్ ను నిశితంగా గమనించాలి. ఏ చిన్న పొరపాటు జరిగినా కోట్లాది రూపాయలు నష్టపోయే అవకాశం వుంది . ఇదంతా కుటుంబాన్ని , స్నేహితులను ..నా అనుకున్న వారిని ..లోకానికి దూరంగా ఒంటరిగా కష్టపడితే అనుకున్న చోటుకు చేరుకుంటాం. ఇదే జగపతి రావు తన వారి కోసం త్యాగం చేశారు . కుటుంబమే ...

ఆధ్యాత్మిక లోగిలి ..ఆనందపు వాకిలి..!

చిత్రం
ఎవ్వరైనా గంటల తరబడి మాట్లాడగలరు. కానీ కొద్దీ సేపు మౌనంగా ఉండలేరు. నిశ్శబ్డం భయంకరమైనది..దానిని పొందాలంటే మన మీద మనకు పట్టుండాలి. అంతే కాదు దానిని తనివి తీరా తట్టుకోగలిగే శక్తి కావాలి. ఇదంతా కొన్నేళ్లుగా సాధన చేస్తే వచ్చే ఫలితం. ప్రతి ఒక్కరికి సంతోషం కావాలి. హాయిగా సమకూరే వస్తువులు ఉండాలి. అందరికంటే తామే గొప్పవాళ్లమని అనిపించు కోవాలి.మందీ మార్బలం ..రోడ్డుపై వెళితే ప్రజల చూపు వాళ్ళ మీద ఉండాలని ఆశిస్తారు. కోరుకుంటారు కూడా . ఇది సహజాతి సహజం. మానవ నైజమే అంత. అనాదిగా వస్తున్న ఈ పరంపర నుండి కాపాడేందుకు శ్రీ శ్రీ శ్రీ చినజీయర్ స్వామీజీ ముందుకు వచ్చారు.ఏది నిజం ఏది అబద్దం ..ఏది వెలుతురు ..ఏది చీకటి ..ఏది కష్టం ఏది సుఖం.. అన్నిటిని ఆయన అవపోశన పట్టారు . తాను ఆకళింపు చేసుకున్నారు . వాటిని భక్తులు అర్థం చేసుకునేలా కృషి చేస్తున్నారు. ఈ ప్రయత్న పరంపర కొన్ని ఏళ్లుగా నడుస్తూ వస్తోంది. పిల్లలు ..పెద్దలు ..యువతీ యువకులు ..వికలాంగులు ..విజ్ఞులు ..విద్యార్థులు ..ఉద్యోగులు ..వ్యాపారులు ..సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు ..ప్రొఫెషనల్స్ ..డాక్టర్లు ..మహిళలు ..గృహిణులు ..మేధావులు ..అధ్యాపకులు ..గురువులు ..ఆచార్యులు ...

బాబు..జ‌గ‌నా..ప‌వ‌నా..! ఏపీలో ప‌వ‌ర్ పాలిటిక్స్..!

చిత్రం
ఏపీలో రాజ‌కీయాలు రాకెట్ కంటే వేగంగా మారిపోతున్నాయి. తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రావాల‌ని ఆ పార్టీ అధినేత ..ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. త‌న‌దైన మార్క్‌తో ఇప్ప‌టికే ప‌వ‌ర్ ఫుల్ కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టారు. నైపుణ్యాభివృద్ధిలో ఏపీని దేశంలోనే మొద‌టి స్థానంలో నిలిపారు. ఐటీ, రియ‌ల్ ఎస్టేట్, నిర్మాణ‌, పారిశ్రామిక‌, త‌దిత‌ర రంగాల‌న్నింటిలో ఏపీని ప‌రుగులు పెట్టిస్తున్నారు. అటు రాయ‌ల‌సీమ‌, ఇటు ఆంధ్రాలో 90 శాతానికి పైగా అభ్య‌ర్థులు గెలుపొందేలా ఇప్ప‌టి నుంచే రంగంలోకి దిగారు. అన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌లో స‌ర్వే సంస్థ‌ల‌తో అభిప్రాయాల‌ను సేక‌రించారు. చాలా చోట్ల సిట్టింగ్‌ల‌తో పాటు మ‌రికొంద‌రు పోటీ చేసేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. మిగ‌తా పార్టీల నుండి పోటీ తీవ్రం కావ‌డంతో ఈసారి ఎలాగైనా స‌రే ప‌వ‌ర్ లోకి రావాల‌ని గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు చంద్ర‌బాబు. జీవిత కాల‌మంతా మిష‌న్‌లా ప‌నిచేసే గుర్తింపు క‌లిగిన బాబు ..మ‌రోసారి త‌న‌దైన ముద్ర‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఉండేలా కృషి చేశారు. ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటు అయ్యేలా..పెట్టుబ‌డులు వెల్లువ‌లా వ‌చ్చేలా ..క...