పోస్ట్‌లు

ఏప్రిల్ 10, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

డాలర్లు కొల్లగొడుతున్న ఐడియాలు - స్టార్టప్‌ లలో మనమే టాప్

చిత్రం
కలలు సాకారమవుతున్నాయి . అసాధ్యమనుకున్నవన్నీ సాధ్యమవుతున్నాయి . టెక్నాలజీ తెచ్చిన మార్పులు ..ప్రపంచీకరణ పుణ్యమా అంటూ లోకమంతటా లెక్కలేనన్ని అవకాశాలు లభిస్తున్నాయి . ప్రపంచ వ్యాప్తంగా ప్రారంభ మైన స్టార్టప్‌ లలో ఇండియా రెండో స్థానంలో నిలిచింది . ఇదో రికార్డ్ గా భావించాలి . ప్రతి ఒక్కరికి కలలు వస్తూనే ఉంటాయి ఎడతెరిపి లేకుండా . వీటిని సాకారం చేసుకోవాలంటే ..అవి ఆచరణ లోకి రావాలంటే ..ఓ ప్లాన్ ఉండాలి . ఎలా సమాజానికి అప్ప్లై చేయాలో తెలుసు కోవాలి . స్టార్ట్ చేస్తేనే సక్సెస్ వస్తుందనుకుంటే పప్పులో కాలు వేసినట్టే . దీనికి సాధన చేయాలి . మెంటార్స్ ను సంప్రదించాలి . అది ఎంత మేరకు వర్కవుట్ అవుతుందో తెలియ చెప్పాలి . ఐడియాకు ప్రాణం పోయాలంటే మార్కెట్ ను స్టడీ చేయాలి . ఇవ్వాళ ప్రపంచ మార్కెట్ ను శాశిస్తున్న అన్ని సామాజిక మాధ్యమాలన్ని ఒకప్పుడు చిన్న గదుల్లో రూపు దిద్దుకున్నవే. ఈ మధ్య భారత్ ఇలాంటి క్రియేటివిటీ కలిగిన కుర్రాళ్ళు ..అమ్మాయిలు దుమ్ము రేపుతున్నారు . వీళ్ళు మరొకరి కింద పని చేసేందుకు ఒప్పుకోవడం లేదు . ఏదైనా సరే ..ఎంత కష్టం వచ్చినా సరే ఒంటరిగానే స్టార్ట్ అప్ ప్రారంభించేందుకే మొగ్గు చూపిస్...

శివమెత్తిన పోలార్డ్ - గెలుపు వాకిట బోల్తా పడిన పంజాబ్

చిత్రం
క్రికెట్ మ్యాచ్ అంటే ఇదీ..ఇలా ఉంటేనే అభిమానులకు పండుగ. ఏ సమయంలోను గెలవదని అనుకున్న ముంబై ఇండియన్స్ జట్టు అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది . ఆఖరి బంతికి పంజాబ్ పై అనుకోని విజయం సొంతం చేసుకుంది . ఓ వైపు కెప్టెన్ గా అదనపు భాద్యతలు నిర్వహిస్తున్న పోలార్డ్ సునామీలా చెలరేగి పోయాడు . పంజాబ్ జట్టుకు చుక్కలు చూపించాడు . సహచర ఆటగాళ్లు ఒక్కొక్కరే పెవిలియన్ దారి పడుతుంటే ..ఎలాంటి స్థైర్యం కోల్పోకుండా దుమ్ము రేపాడు . ఎలాంటి బంతులు వచ్చినా సరే పరుగుల వరద పారించాడు . జట్టు ఆశలు వదులుకున్న స్థితిలో పోలార్డ్ అడ్డు గోడలా నిలిచాడు . ఎక్కడ కూడా తడబాటుకు లోను కాలేదు . ఫోర్లు ..సిక్సర్లతో దాడి చేశాడు. ఇక విజయం ఖాయమేనని తేలే సమయంలో పోలార్డ్ అవుటయ్యాడు . బౌలర్ ఆఖర్లో రెండు పరుగులు చేయడంతో ముంబై చిరస్మరణీయమైన గెలుపు నమోదు చేసుకుంది . ఈ మ్యాచే గొప్పనైన మ్యాచ్ గా ఈ టోర్నీలో నిలిచింది . ముంబై పంజాబ్ జట్ల మధ్య జరిగిన ఈ ఉత్కంఠ పోరులో చివరి వరకు ఫ్యాన్స్ ఊపిరి బిగపట్టి ఎదురు చూశారు . నిన్న రస్సెల్ బ్యాటింగ్ ను మరువక ముందే పోలార్డ్ తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. 31 బంతుల్లో 3 ఫోర్లు ..10 సిక్సర్లతో పంజాబ్ బ...

భాగ్యనగరమే బెటర్ - తెలంగాణా షాన్ దార్..!

చిత్రం
ప్రపంచంలోని మేటి సామాజిక మాధ్యామాలలో టాప్ ఫైవ్ లలో ఒకటిగా కొనసాగుతున్న ‘లింక్డ్‌ఇన్‌’ వెబ్ సైట్ దేశ వ్యాప్తంగా అనువైన ..వనరులు కలిగిన ..ఉద్యోగాలు కల్పించే విషయంలో నగరాలను సర్వే చేసింది . తెలంగాణా రాష్ట్ర రాజధానిగా ..ఐటి హబ్ గా వినుతికెక్కిన భాగ్యనగరం ఇండియాలో మూడో స్థానంలో నిలిచింది . ప్రతిభ ..నైపుణ్యం కలిగిన నిపుణుల లభ్యతలో సౌకర్యవంతమైన ప్రాంతంగా నిలిచింది . ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తో పాటు మేనేజ్ మెంట్ ఉద్యోగార్థులకు డిమాండ్ పెరిగింది. ఈ విషయాన్ని ‘లింక్డ్‌ఇన్‌’ వెల్లడించింది . నైపుణ్యం కలిగిన వారిని ఆకర్షించడం లో మొదటి మూడు నగరాల్లో హైదరాబాద్ కు ఎక్కువమంది ఉద్యోగులు తమ ప్రయారిటీని తెలియచేసారు. ఈ విషయంలో మొదటి స్థానాన్ని ఢిల్లీ చేజిక్కించుకుంటే ..రెండో స్థానాన్ని బెంగళూర్ పొందింది . అతి పెద్ద ప్రొఫెషనల్ నెట్ వర్క్ కలిగిన సామాజిక మాధ్యమంగా పేరున్న లింక్డ్‌ఇన్‌’ 2018-19 ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థానికి రూపొందించిన ‘భారత ఉద్యోగస్థుల నివేదిక’ ఈ వివరాలు తెలిపింది . కొత్తగా ఏఏ రంగాల్లో ఉద్యోగాలు అధికంగా వస్తున్నాయి, ఎటువంటి నిపుణులకు గిరాకీ ఉంది, దేశంలోని ఏఏ నగరాలు సమర్థులైన ఉద్య...

పిట్ట కొంచెం కూత ఘనం - వారెవ్వా ట్విట్టర్

చిత్రం
చిట్టి సందేశాలను క్షణాల్లో అందించే సామాజిక మాధ్యమాలలో ట్విట్టర్ టాప్ పొజిషన్ లో ఉంది . పిట్ట చిన్నదైనా కూత ఘనంగా వినిపిస్తోంది . కోట్లాది మంది ఇందులో భాగమై పోయారు . కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతోంది . పాలకులు ..వ్యాపారులు ..సెలబ్రెటీలు ..ఆటగాళ్లు ..టెక్కీలు ..ఇలా ప్రతి ఒక్కరు ట్విట్టర్ లో ట్వీట్స్ పెడుతూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు . ఇంతలా తక్కువ సమయంలో జనాదరణ పొందింది . అమెరికాకు చెందిన కంప్యూటర్ ప్రోగ్రామర్ , ఇంటర్నెట్ ఆంట్రప్రెన్యూర్ గా ఉన్న జాక్ డార్సీ కో ఫౌండర్ గా సీయీవోగా ట్విట్టర్ సంస్థకు ఉన్నారు . అంతే కాకుండా మొబైల్ పేమెంట్స్ కంపెనీ అయిన స్క్వేర్ ను స్థాపించారు . డోర్సీ సెయింట్ లూయిస్ లో 1976 లో పుట్టారు . యెవ్వాన కాలంలో మోడల్ గా పని చేశారు . 14 ఏళ్ళ వయసులో డిస్పాచింగ్ సెక్షన్ లో పని చేశారు . న్యూ యార్క్ యూనివర్సిటీ లో చదివారు . అదే సమయంలో ఒక పరీక్ష తప్పారు . ఈ కొద్దీ కాలంలో ఆయన మెదడులో పుట్టిందే అది ట్విట్టర్ . ప్రోగ్రామర్ గా పని చేసుకుంటూనే దీనిని డెవలప్ చేశాడు . 2000 లో పని చేస్తున్న కాలంలో ఏఓఎల్ ఇన్ స్టెంట్ మెసెంజర్ ఆకట్టుకుంది . డార్సీ ..బిజ్ స్టోన్ కలిసి మొదట...

ప్రజా సేవలో పోస్టల్ బ్యాంకు - సేవలు అపారం - సేవా పన్నులు నిల్

చిత్రం
సమస్త భారత దేశంలో కోట్లాది ప్రజలకు నిస్వార్థంగా సేవలు అందిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలలో మొదటగా చెప్పాల్సి వస్తే పోస్టల్ శాఖదే. రైల్వెస్ ..సింగరేణి కార్మికులు తమ శ్రమను ధారా పోస్తున్నారు . అతి తక్కువ ధరకే వీరి సేవలు ఇతోధికంగా అందుతున్నాయి . ప్రపంచం మొత్తంగా ఆర్ధిక రంగం కుదేలై పోతే ఇండియా లో మాత్రం అలాంటి ఒడిదుడుకులు ఏవీ కనిపించే లేదు . ఎందుకంటే కారణం ఒక్కటే ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న పోస్టాఫీస్ లతో పాటు ప్రభుత్వ బ్యాంకు లు కూడా ఉన్నాయి . కోట్లాది ప్రజలు కాస్త పడిన సొమ్మును ..డబ్బులను వీటిలోనే దాచుకున్నారు . దీనిపై కూడా పాలకుల కన్ను పడింది ..కానీ ఎంతో కట్టుదిట్టంగా కాపాడుకుంటూ వస్తున్న ఉద్యోగులు వారి ఆగడాలను ..ఆధిపత్యాన్ని సహించలేదు . ఎప్పటికప్పుడు ఎదుర్కుంటూ వస్తున్నారు . కేంద్రంలో మోడీ పీఎం అయ్యాక ఆర్ధిక రంగం కుదుపులకు లోనైంది . ప్రభుత్వ రంగ సంస్థలన్నీ నీరు గారి పోయాయి . అత్యధిక వద్దే రేట్లు పోస్టాఫీసుల్లో ఉండేవి . ఏఫ్డీలు ..ఆర్దీలు ..పొదుపు ఖాతాలు వీటిలో అందుబాటులో ఉండేవి . అన్నిటికంటే నెల నెలా చేసిన పొదుపునకు వడ్డీ రూపేణా భారీగా అందేది . చాలా మంది ఎక్కువగా వీటినే నమ్ముక...