పోస్ట్‌లు

ఏప్రిల్ 8, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

అభివృద్ధి వైపే జనం - మళ్ళీ బాబుకే పట్టం - సర్వేలన్నీ అటు వైపే

చిత్రం
సీన్ మారింది . ఏపీ రాజకీయాలు మరోసారి హీట్ పెంచినా మరోసారి చంద్ర బాబు నాయుడే సీఎం కాబోతున్నారంటూ పలు ముందస్తు సర్వేలు వెల్లడించాయి . మిషన్ చాణక్య తో పాటు వివిధ చానళ్ళు తమ సర్వేల ఫలితాలను ప్రకటించాయి . చాణక్య సంస్థ 101 సీట్లు టీడీపీకి రానున్నాయని ..మిగతా చానళ్ళు 105 సీట్లు వస్తాయని పేర్కొన్నాయి . కొంత మేరకు వ్యతిరేకత ఉన్నా ఆంధ్రా జనం మాత్రం బాబు వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. అమలు చేస్తున్న పథకాలు . అభివృద్ధి ఇదే ముఖ ్యం కానున్న్నాయి . టిడిపికి గణనీయమైన ఓటు బ్యాంకు ఉన్నది . ఏ సమయంలోనైనా కేంద్ర బిందువుగా మారే బాబు ఏది చేసినా ..ఓటమి మాత్రం ఒప్పుకోరు. ఆయన ఒక్కరే దేశం లో పీఎం మోడీని టార్గెట్ చేశారు . నిన్నటి దాకా కమలంతో దోస్తీ చేసిన బాబు ఈసారి ఎన్నికల్లో ఒంటరి పోరాటం చేస్తున్నారు . చంద్రబాబును అటు మోడీ ఇటు కేసీఆర్ , జగన్, పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారు . అయినా బాబు చలించలేదు . ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తున్నారు . బీజేపీయేతర పార్టీలు, నాయకులను ఒకే తాటిపైకి తీసుకు వస్తున్నారు . ఓ వైపు ఏపీలో ఎన్నికలకు సిద్దమవుతూనే దేశంలో పర్యటించారు . వారిని ఒకే చోటుకు తీసుకు వచ్చారు. కర్ణాకటలో దేవెగౌడ ..తమ...

విరాట్ కోహ్లీకి ఏమైంది ..?- అభిమానుల ఆందోళన - గంభీర్ ఆగ్రహం

చిత్రం
విజయం ఊరిస్తుంది . అంతులేని సంతోషాన్ని ఇస్తుంది. గెలిచినప్పుడు చాలా మంది పొగిడేందుకు రెడీగా ఉంటారు . ఓటమి పాలైనప్పుడు మాత్రం మనం ఒక్కరమే మిగిలి ఉంటాం . ఇది సహజం . నిన్నటి దాకా దమ్మున్న ప్యేయర్ గా ప్రపంచం మెచ్చుకున్న ఇండియన్ డైనమిక్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ..ఐపీఎల్ లో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. వరల్డ్ లోనే గొప్ప ఆటగాడిగా కోహ్లీకి పేరుంది. ఏ ఫార్మాట్ లోనైనా ఆడే దమ్ము ..ధైర్యం ఈ ఆటగాడికి ఉంది . లెక్కలేనన్ని పరుగుల వరద పారించిన కోహ్లీ ..ఈ టోర్నీలో నాయకుడిగా రాణించలేక పోతున్నాడు . అటు వన్డేలోను ..ఇటు టెస్టుల్లోనూ సెంచరీల మోత మోగించిన ఈ డాషింగ్ బ్యాట్స్ మెన్ పరుగుల కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇప్పటికి ఆరు మ్యాచులు ఆడితే అందులో ఏ ఒక్క దానిని గెలిపించలేక పోయాడు . మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా పేరు తెచ్చుకున్న ఈ అరుదైన ఆటగాడు ఇప్పుడు లెక్కలేనంత విమర్శలు ఎదుర్కొంటున్నాడు. విజయాలు ..గెలుపులు అన్నీ కొద్దీ పాటే ఉంటాయి . దానిని అర్థం చేసుకున్న ఆటగాళ్లు కొద్దీ మందే. కోహ్లీకి కోపం ఎక్కువ . బెంగుళూరు చాలెంజర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న కోహ్లీ తన సహచర ఆటగాళ్లలో ధైర్యాన్ని ఇవ...

ఆర్ధిక నేరగాళ్లకు బ్యాంకుల వత్తాసు - ప్రజల సొమ్ము దొంగల పాలు

చిత్రం
బడా బాబులకు ..రుణాల ఎగవేత దారులకు ..దొంగలకు ..ఆర్ధిక నేరగాళ్లకు బ్యాంకులు వత్తాసు పలుకుతున్నాయి . వీరు చేసిన నిర్వాకాన్ని సాక్షాత్తు సిఇసి నిలదీసింది . పెద్ద ఎగవేతదారులను ఎందుకు వదిలి వేస్తున్నారంటూ ..వివరాలు తప్పనిసరిగా వెల్లడించాలని కోరింది . 50 కోట్లకు మించిన బకాయిదారులను మీరుందుకు వెల్లడించడం లేదని..అసలు ఎందుకు వారిని కాపాడుతున్నారని హెచ్చరించింది. ప్రజలు కస్టపడి దాచుకున్న డబ్బులను ఇలా అప్పనంగా రుణాల ఎగవేతదారుల ఎలా కట్టబెడుతున్నారు ..మిమ్మల్ని జాతి ద్రోహులుగా ప్రకటించరాదో చెప్పాలంటూ పేర్కొంది . దేశ వ్యాప్తంగా 7 వేల మంది పారిశ్రామిక వేత్తలు వేల కోట్లు కొల్లగొట్టారు . మోసగించారు . కట్టకుండా కళ్ళముందే తిరుగుతున్నారు . అయినా రుణాలు ఇచ్చిన బ్యాంకర్లు చోద్యం చూస్తున్నారు. ఈ మేరకు సిఇసి ఆర్ధిక శాఖ. ఆర్బీఐ , గణాంక శాఖలకు తాకీదులు ఇచ్చింది . రైతులతో పాటు చిన్న మొత్తలు ఋణం తీసుకుని ..కట్టలేక పోతే వారి పేర్లు బహిర్గతం చేస్తూ అవమానాలకు గురిచేస్తున్నారని , కోట్లకు పైగా ఎగ్గొట్టిన వాళ్ళను మాత్రం వారి వివరాలు ఎందుకు వెల్లిదంచడం లేదంటూ సమాచార హక్కు చట్టం కమిషనర్ శ్రీధర్ ఆదేశాలు జారీ చేశారు . ...

పవన్ వ్యూహం ఫలించేనా

చిత్రం
ఏపీలో పాలిటిక్స్ రోజు రోజుకు జోరందుకున్నాయి. ఓ వైపు పోలింగ్ దగ్గర పడుతుండడంతో ఎవరి సత్తా ఏమిటో త్వరలో తేలనుంది . రాజకీయ రంగంలో అపార చాణిక్యుడిగా పేరున్న చంద్రబాబు నాయుడు మరోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి జరుగుతున్నా ఎన్నికలు యుద్దాన్ని తలపింప చేస్తున్నాయి. గతంలో జగన్ బాబు మధ్యలో పొరుంటే ఈ సారి పవన్ , బాబు, జగన్ ల మధ్య ఆసక్తికర పోరు కొనసాగుతోంది. ఓటరు నాడి ఏ వైపున ఉన్నదో తెలియక ఆయా పార్టీల నాయకులు..బరిలో దిగిన అభ్యర్థులు ఒక అంచనాకు రాలేక పోతున్నారు . కర్ణాటక రాజకీయం పునరావృతం అవుతుందా లేక వార్ వన్ సైడ్ అవుతుందా అన్నది తేలనుంది . మొత్తంగా చూస్తే జనసేన అధినేత చాలా చోట్ల ప్రభావితం చేయనున్నారు . ఆయన పార్టీ చీల్చే ఓట్లు ఎవరికి లాభం అవుతుందో ఇంకెవ్వరికి నష్టం చేకూరుస్తుందో తెలియడం లేదు. ఇంకో వైపు ముందస్తు సర్వేలు మాత్రం మళ్ళీ టీడీపీ అధినేత చంద్ర బాబు నాయుడు అధికారంలోకి వస్తాడని ..రమారమి 110 సీట్లు వస్తాయని ..వైసీపీ 70 సీట్లకే పరిమితం అవుతాడని ..పవన్ జనసేన కేవలం 10 సీట్లకే పరిమితం అవుతుందని వెల్లడించాయి. ఓట్ల శాతం బాబు జగన్ ల మధ్య కేవలం మూడు శాతం తేడా ఉన్నప్...