పోస్ట్‌లు

జూన్ 5, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

బైజూకు భారీ ఆదాయం - స్టార్ట‌ప్‌లో నెంబ‌ర్ వ‌న్

చిత్రం
ఏదో స‌రదా కోసం ఏర్పాటైన బైజూ స్టార్ట‌ప్ కంపెనీ ఇవాళ భారీ ఆదాయాన్ని వెన‌కేసుకుంటోంది. ఐడియాలు వుంటే చాల‌దు..వాటిని స‌మ‌యానికి త‌గ్గ‌ట్టు అడాప్ట్ చేసుకుంటే కోట్లాది రూపాయ‌లు మ‌న చెంత‌కు చేరుకుంటాయ‌న్న దానికి బైజూ ఒక్క‌టే ఉదాహ‌ర‌ణ‌. 2018 ఆర్థిక సంవ‌త్స‌రం ముగిసే స‌మ‌యానికి బైజూ రెవిన్యూ ప‌రంగా త‌న ఆదాయాన్ని అంచ‌నాల‌కు మించి పెంచుకుంది. ఒక‌టి కాదు ఏకంగా 490 కోట్ల‌ను కొల్ల‌గొట్టింది. ఇది ఇండియ‌న్ అంకుర సంస్థ‌ల్లో ఒక రికార్డుగా భావించాలి. 2019 ఏప్రిల్ నెలనాటికి చూసుకుంటే..బైజూకు ప్ర‌పంచ వ్యాప్తంగా భ‌లే క్రేజ్ ద‌క్కింది. దీంతో యాడ్ రెవిన్యూ కూడా పెరిగింది. నెల నెలా ఆదాయం 200 కోట్ల రూపాయ‌ల‌కు చేరుకుంది. ఈ సంవ‌త్స‌రం పూర్త‌య్యే నాటికి బైజూ ద‌గ్గ‌ర ర‌మార‌మి 3000 వేల కోట్ల రూపాయ‌లు ఉంటాయ‌న్న‌ది ట్రేడ్ వ‌ర్గాల అంచ‌నా. బెంగ‌ళూరు కేంద్రంగా బైజూ ఆన్ లైన్ ట్యూట‌ర్ సంస్థ‌గా ప్రారంభ‌మైంది. ఈ సంస్థ త‌యారు చేసిన యాప్ కొద్ది స‌మ‌యంలోనే మిలియ‌న్ల స‌బ్ స్క్రైబ‌ర్స్‌ను స్వంతం చేసుకుంది. మార్చి 2019 నాటికి బైజూ వాస్త‌విక రెవిన్యూ 1430 కోట్ల రూపాయ‌లుగా న‌మోదైంది. అద‌నంగా 2018లో 430 కోట్ల ఆదాయం స‌మ‌...

స‌క్సెస్ బాట‌లో మిల్క్ బాస్కెట్ స్టార్ట‌ప్

చిత్రం
కేంద్రంలో మోదీ స‌ర్కార్ కొలువు తీరాక‌..ఐటీ రంగానికి మ‌రింత ఊతం ల‌భించిన‌ట్ల‌యింది. మేకిన్ ఇండియా పేరుతో..స్టార్ట‌ప్ ల‌ను ప్రోత్స‌హించ‌డం ..ఏకంగా వాటికి ప్ర‌త్యేకంగా ఫండింగ్ ఇచ్చేందుకు సంస్థ‌ను ఏర్పాటు చేయ‌డంతో డిఫ‌రెంట్ ఐడియాస్‌తో కొలువుతీరుతున్నాయి స్టార్ట‌ప్‌లు. ఓ వైపు బెంగ‌ళూరు మ‌రో వైపు హైద‌రాబాద్ తో పాటు హ‌ర్యానా, ఢిల్లీ, ముంబ‌యి , చెన్నై న‌గ‌రాలు పోటీ ప‌డుతున్నాయి. సాంకేతికంగా ప‌లు మార్పులు చోటు చేసుకోవ‌డంతో ఆ దిశ‌గా ఎక్కువ‌గా స్టార్ట‌ప్‌లు వ‌స్తున్నాయి. కొన్ని ప్రారంభంలోనే చ‌తికిల ప‌డుతుంటే మ‌రికొన్ని లాభాల బాట‌ల ప‌య‌నిస్తున్నాయి. ఢిల్లీ , త‌దిత‌ర న‌గ‌రాలకు విస్త‌రించింది మిల్క్ బాస్కెట్. దీనికి అనంత్ గోయ‌ల్ కో ఫౌండ‌ర్‌గా ఉన్నారు. మిల్క్ తో పాటు మిల్క్ రిలేటెడ్ ప్రాడ‌క్ట్స్ ను అంద‌జేస్తుంది ఈ సంస్థ‌. దేశంలోని నాలుగు న‌గ‌రాల‌లో మిల్క్ బాస్కెట్‌ను లాంఛింగ్ చేశారు. గ‌త ఆరు నెల‌ల కాలంలోనే మ‌రింత విస్త‌రించింది. వ్యాపార ప‌రంగా మంచి ఆదాయం స‌మ‌కూరుతోంది. దీంతో మ‌రికొన్ని సిటీస్ లోకి ఎంట‌ర్ కావాల‌న్న‌ది త‌మ ముందున్న ల‌క్ష్య‌మ‌ని ఈ సంద‌ర్భంగా గోయ‌ల్ వెల్ల‌డించారు. వ్యాపార వి...

జాక్ పాట్ కొట్టేసిన స్విగ్గీ - భారీ ఆఫ‌ర్ ప్ర‌క‌టించిన సాఫ్ట్ బ్యాంక్

చిత్రం
ఇండియాలో ప్రారంభించిన అతి కొద్ది కాలంలోనే మ‌రింత పాపుల‌ర్ గా నిలిచిన స్టార్ట‌ప్ కంపెనీ స్విగ్గీకి బంప‌ర్ ఆఫ‌ర్ త‌గిలింది. ఏకంగా జాక్ పాట్ కొట్టేసింది. జ‌ప‌నీస్ దిగ్గ‌జ కంపెనీ సాఫ్ట్ బ్యాంక్ 300 నుండి 500 మిలియ‌న్ డాల‌ర్ల‌ను స్విగ్గీలో ఇన్వెస్ట్ చేయ‌నున్న‌ట్టు వెల్ల‌డించింది. ఫుడ్ ఇండ‌స్ట్రీలో టెక్నిక‌ల్‌గా ఇతోధికంగా సేవ‌లందిస్తూ అంత‌కంత‌కూ క‌స్ట‌మ‌ర్ల చెంత‌కు చేరుతున్న స్విగ్గీ ప‌నితీరుకు ముచ్చ‌ట ప‌డింది ఈ జప‌నీస్ కంపెనీ. ఏకంగా భారీ ఎత్తున పెట్ట‌బుడి పెట్టేందుకు రెడీ అయింది. బెంగళూరు కేంద్రంగా ఈ స్టార్ట‌ప్ కంపెనీ ప్రారంభ‌మైంది. ఫుడ్ ఆర్డ‌ర్ ఇస్తే చాలు క్ష‌ణాల్లో మీ ఇంటి ముందు డెలివరీ చేయ‌డం స్విగ్గీ చేస్తుంది. ఐటీ ప‌రంగా బెంగ‌ళూరు ఇండియాలో టాప్ పొజిష‌న్‌లో ఉంది. ఇప్ప‌టికే ఒన్ బిలియ‌న్ డాల‌ర్ల‌ను స‌మ‌కూర్చుకుంది ఈ కంపెనీ. సాఫ్ట్ బ్యాంకు గ్రూపు 500 మిలియ‌న్స్‌ను ఇన్వెస్ట్ రూపేణా అంద‌జేయ‌నుంది. స్విగ్గీకి జొమాటో కంపెనీ నుంచి పోటీ నెల‌కొంది. దీనిని అధిగ‌మించేందుకు స్విగ్గీ నిర్వాహ‌కులకు ఈ నిధులు మ‌రింత ఉప‌యోగ ప‌డ‌తాయి. ఫుడ్ టెక్ బిజినెస్‌లో డైరెక్ట‌ర్‌గా ఓ విదేశీ కంపెనీ పెట్టు...

వ‌న్ మ్యాన్ షో - ఇండియా విన్ - రాణించిన రోహిత్

చిత్రం
భార‌తీయ క్రికెట్ వీరాభిమానులకు కొంత ఊర‌ట ల‌భించింది. ప‌డుతూ లేస్తూ సాగిన వ‌ర‌ల్డ్ క్రికెట్ టోర్నీలో మ్యాచ్ లో ఇండియా - ద‌క్షిణాఫ్రికాల మ‌ధ్య సౌథాంప్ట‌న్ లో ఇండియా ఆరు వికెట్ల తేడాతో విజ‌యం సాధించి ..బోణీ కొట్టింది. ఇండియాకు టోర్నీ ప‌రంగా ఇది ప్రారంభ మ్యాచ్. ఇరు జ‌ట్లు విజ‌యం కోసం పోరాడాయి. ఒకానొక ద‌శ‌లో సౌతాఫ్రికా బౌల‌ర్లు భార‌త బ్యాట్స్ మెన్స్ ను క‌ట్ట‌డి చేశారు. అంత‌కు ముందు ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు 229 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. పిచ్ బౌల‌ర్ల‌కు అనుకూలంగా ఉండ‌డంతో ఆ జ‌ట్టు బ్యాట్స్ మెన్స్ ఎక్కువ ప‌రుగులు చేయ‌లేక పోయారు. మ‌రో వైపు ఇండియ‌న్ బౌల‌ర్లు చ‌క్క‌టి ప్ర‌ద‌ర్శ‌న చేశారు. చాహాల్ 51 ప‌రుగులు ఇచ్చి 4 వికెట్లు తీయ‌గా, బుమ్రా 35 ప‌రుగులు ఇచ్చి 2 వికెట్లు ప‌డ‌గొట్టాడు. మ‌రో ఆట‌గాడు 44 ప‌రుగులు ఇచ్చి 2 వికెట్లు కూల్చాడు. ప‌రుగులు తీసేందుకు నానా తంటాలు ప‌డ్డారు సౌతాఫ్రికా ఆట‌గాళ్లు. ఇక టార్గెట్‌ను ఛేదించేందుకు బ‌రిలోకి దిగిన ఇండియ‌న్ క్రికెట‌ర్స్ ప‌రుగులు చేసేందుకు ఇబ్బంది ప‌డ్డారు. సౌతాఫ్రికా జ‌ట్టుకు చెందిన బౌల‌ర్లు క్రిస్ మోరిస్, ర‌బాడా పోటీప‌డి బౌన్స‌ర్లు వేశారు. భార‌త బ్...

సుంద‌ర్ పిచాయ్‌కు అరుదైన పుర‌స్కారం

చిత్రం
ఇండియాకు చెందిన సుంద‌ర్ పిచాయ్‌కు అరుదైన గౌర‌వం ల‌భించింది. ఇప్ప‌టికే ఆయ‌న ప్ర‌పంచ వ్యాప్తంగా పేరు పొందారు. టెక్కీ దిగ్గ‌జంగా మ‌న్న‌న‌లు అందుకున్నారు. సాంకేతిక ప‌రంగా అత్యున్న‌త‌మైన ..టెక్కీ దిగ్గ‌జ కంపెనీకి ఈ భారతీయుడు ముఖ్య కార్య‌నిర్వ‌హ‌ణ అధికారిగా స‌మ‌ర్థ‌వంతంగా బాధ్య‌త‌లు నిర్విహిస్తున్నారు. గూగుల్ ను న‌మ్మ‌క‌మైన బ్రాండ్‌గా తీర్చిదిద్దారు. ఎన్నో కొత్త ఆవిష్క‌ర‌ణ‌ల‌కు తెర లేపారు. మ‌రో వైపు మైక్రోసాఫ్ట్ కు తెలుగు వాడైన నాదెళ్ల సిఇఓగా ఉన్నారు. గ‌త కొన్నేళ్లుగా సెర్చింగ్ సైట్స్‌ల‌లో గూగుల్ టాప్ పొజిష‌న్‌లో ఉంటోంది. దీనికంతటికి కార‌ణం మ‌నోడే. ప్ర‌పంచంలోనే అత్య‌ధిక వేత‌నం పొందుతున్న ఈ టెక్కీ దిగ్గ‌జం ఏది చేసినా..ఏది మాట్లాడినా ప్ర‌పంచ వ్యాప్తంగా క్ష‌ణాల్లో వైర‌ల్ అవుతోంది. రోజు రోజుకు గూగుల్‌కు కొత్త సొబ‌గులు అద్దుతూ సామాజిక ప‌రంగా, సాంకేతిక ప‌రంగా మ‌రింత బ‌లోపేతం చేయ‌డంలో నిమ‌గ్న‌మ‌వుతున్నారు సుంద‌ర్ పిచాయ్. కోట్లాది మంది యువ‌తీ యువ‌కులకు ఈ సిఇఓ స్ఫూర్తి దాయ‌కంగా నిలుస్తున్నారు. ల‌క్ష‌లాది మంది అమెరిక‌న్ గూగుల్ కంపెనీకి సిఇఓ కావాల‌ని పోటీ ప‌డ్డారు. కానీ చెన్నైయికి చెందిన త...