పోస్ట్‌లు

జులై 7, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

ఐసీసీ రేటింగ్స్‌లో మ‌నోళ్లే టాప్

చిత్రం
ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ తాజాగా ప్ర‌క‌టించిన రేటింగ్స్‌లో మ‌న ఆట‌గాళ్లు టాప్ లో నిలిచారు. ఇండియ‌న్ క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, రెండో ప్లేస్‌లో ఇండియ‌న్ ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ‌లు ఉండ‌గా వీరిద్ద‌రి మ‌ధ్య కొన్ని పాయింట్ల తేడా ఉండ‌డం విశేషం. వీరిద్ద‌రి మ‌ధ్య ఐసీసీ ర్యాంకింగ్ నెంబ‌ర్ వ‌న్ రేసు మ‌రింత ఇంట్ర‌స్టింగ్ గా మారింది. టీమిండియా స్కిప్ప‌ర్ కోహ్లి మ‌రోసారి నెంబ‌ర్ -1 ఐసీసీ వ‌న్డే బ్యాట్స్ మెన్ పొజిష‌న్‌ను ద‌క్కించుకున్నాడు. అయితే నెంబ‌ర్ -2 ప్లేస్‌లో ఉన్న రోహిత్ శ‌ర్మ ..ఈసారి త‌న పాయింట్ల‌ను భారీగా పెంచుకుని ..నెంబ‌ర్ వ‌న్ ర్యాంకుకు చేరుకున్నాడు. జాబితాలో రెండో స్థానంలో నిలిచిన‌ప్ప‌టికీ ..కోహ్లికి రోహిత్ శ‌ర్మ‌కు మ‌ధ్య కేవ‌లం 6 పాయింట్ల తేడా మాత్ర‌మే ఉన్న‌ది. ప్ర‌పంచ క‌ప్ టోర్న‌మెంట్‌లో 10 జ‌ట్లు పాల్గొన్నాయి. ఈ మెగా టోర్నీలో విరాట్ కోహ్లి 891 పాయింట్స్ ద‌క్కించు కోవ‌డంతో ఫ‌స్ట్ ప్లేస్‌లో కొన‌సాగుతున్నాడు. విరాట్ వ‌ర‌ల్డ్ క‌ప్‌లో అయిదు ఆఫ్ సెంచ‌రీలు సాధించాడు. ఐతే ..వ‌ర‌ల్డ్ క‌ప్‌లో అత్య‌ధికంగా 5 సెంచ‌రీలు సాధించి..వ‌ర‌ల్డ్ రికార్డు బ్రేక్ చేసిన ఓపెన‌ర్ ...

దిగ్గ‌జాల మ‌ధ్య కుద‌ర‌ని స‌యోధ్య - అనుమానం - సంక్షోభం - క‌ర్నాట‌కం..!

చిత్రం
క‌న్న‌డ నాట రాజ‌కీయం మ‌ళ్లీ ముదిరి పాకాన ప‌డింది. ఇపుడో రేపో అంటూ రోజుకో ట్విస్ట్‌లు వ‌స్తూనే వున్నాయి. మ‌రో వైపు లీకులు, ఊహాగానాలు తెర మీద‌కు వ‌చ్చాయి. సామాజిక మాధ్య‌మాల్లో ఇక సంకీర్ణ స‌ర్కార్‌కు నూక‌లు చెల్లాయంటూ అప్పుడే కామెంట్స్ కూడా మొద‌ల‌య్యాయి. ఇంత జ‌రుగుతున్నా ట్ర‌బుల్ షూట‌ర్స్ గా పేరొందిన డీకే శివ‌కుమార్, మాజీ పీసీసీ అధ్య‌క్షుడు, కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు మ‌ల్లికార్జున ఖ‌ర్గేలు మాత్రం కూల్‌గా అలాంటిది ఏమీ లేద‌ని, త్వ‌ర‌లోనే సమ‌స్య స‌ద్దుమ‌ణుగుతుంద‌ని సెల‌విచ్చారు. మ‌రో వైపు అమెరికా టూర్‌లో ఉన్న సంకీర్ణ స‌ర్కార్ సీఎం , దేవెగౌడ కుమారుడు కుమార స్వామి హుటా హుటిన బెంగ‌ళూరుకు తిరిగి వ‌చ్చారు. ఆయ‌న ప‌రిస్థితిని ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిశీలిస్తున్నారు. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు మాత్రం ఎంచ‌క్కా ముంబ‌యిలో సేద తీరుతున్నారు. మొత్తం మీద దేశంలో ఇపుడు క‌న్న‌డ నాట నెల‌కొన్న తాజా ప‌రిణామాలు మ‌రింత ఆస‌క్తిని రేపుతున్నాయి. సందిట్లో స‌డేమియా అన్న చందంగా రిజైన్ డ్రామా ఆడుతున్న వారి కోర్కెలు తీర్చ‌లేనివిగా ఉండ‌డంతో ఏం చేయాలో పాలుపోక దేవెగౌడ మౌనం వ‌హించారు. దీనికంత‌టికి కార‌ణం సిద్ధిరామ‌య్యేనంటూ కా...

డైరెక్ట‌ర్ కామెంట్స్‌పై గ‌రం గ‌రం

చిత్రం
వంగా సందీప్ రెడ్డి గుర్తున్నాడా..ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్‌లో స్టార్ డ‌మ్ కొట్టేసిన ద‌ర్శ‌కుడు. ఏకంగా ఆయ‌న విజ‌య దేవ‌ర‌కొండతో ఆ మ‌ధ్య తీసిన అర్జున్ రెడ్డి సినిమా కోట్ల‌ను కొల్ల‌గొట్టింది. టాలీవుడ్‌తో పాటు ఇత‌ర స్టేట్స్‌ల‌లో కూడా ఢంకా భ‌జాయించింది. ఈ సినిమాకు యూత్ ఎక్కువ‌గా క‌నెక్ట్ అయ్యారు. మితిమీరిన దృశ్యాలు ఉన్నాయ‌ని అభ్యంత‌రాలు వ్య‌క్త‌మైనా ..మూవీ మాత్రం ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల సునామీ సృష్టించింది. ప్రారంభంలో టాక్ అంత పెద్ద‌గా లేక పోయినా రాను రాను ఆ మూవీ మొత్తం టాలీవుడ్‌ను షేక్ చేసింది. ఎక్క‌డ చూసినా ఆ మూవీ గురించిన చ‌ర్చ‌లే. క‌థ‌, మాట‌లు, స్క్రీన్ ప్లే, డైరెక్ష‌న్ మొత్తం సందీప్ రెడ్డినే. ఈ మూవీని చూసిన బాలీవుడ్ ఆశ్చ‌ర్యానికి లోనైంది. ఏకంగా అర్జున్ రెడ్డి సినిమాను హిందీలోకి తెర‌కెక్కించారు ఈ డైరెక్ట‌ర్. తాజాగా అర్జున్ రెడ్డికి రీ మేక్ గా వ‌చ్చిన కబీర్ సింగ్ మూవీ 200 కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్లు రాబ‌ట్టింది. అంచ‌నాలు మించి ఈ మూవీ బాక్సాఫీసు బ‌ద్ద‌లు కొట్టేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమాలో షాహిద్ క‌పూర్, కియారా అడ్వాణీని ముద్దు పెట్టుకునే స‌న్నివేశాలు ఎక్క...

డిజిట‌ల్ టెక్నాల‌జీలో వీమియో హ‌ల్ చ‌ల్..!

చిత్రం
మారుతున్న టెక్నాల‌జీకి అనుగుణంగా ఆయా కంపెనీలు అప్ డేట్ కాక‌పోతే ఇక అంతే సంగ‌తులు. అందుకే ఐటి దిగ్గ‌జ సంస్థ‌ల‌న్నీ ఎప్ప‌టిక‌ప్పుడు మారుతున్న స‌మీక‌ర‌ణాలను ద‌గ్గ‌రుండి చూస్తుంటారు. రీసెర్చ్ అండ్ వింగ్ అనాలిసిస్ రంగం ప్ర‌త్యేకంగా ప్ర‌తి కంపెనీ ఏర్పాటు చేసుకుంటోంది. లేక‌పోతే వీటిన్నింటిని మేనేజ్ చేయాలంటే అతి క‌ష్ట‌మైన వ్య‌వ‌హారం. ఎప్పుడైతే ఇంట‌ర్నెట్ యాక్సెసబిలిటి పెరిగిందో డేటా వినియోగం అంత‌కంత‌కూ ఎక్కువ‌వుతూ వ‌చ్చింది. ప్ర‌పంచ వ్యాప్తంగా క‌నెక్టివిటీ మ‌రింత సుల‌భ‌త‌రంగా మారింది. ఒక‌ప్పుడు మాట్లాడాలంటే  ల్యాండ్ ఫోన్లు ఉండేవి. మొద‌టి సారిగా వ‌ర‌ల్డ్‌లో మోటోరోలా కంపెనీ మొబైల్‌ను మార్కెట్‌లోకి తీసుకు వ‌చ్చింది. అది ఇండియాలో ఎంట‌రైన‌ప్పుడు జ‌నం ఎగ‌బ‌డి కొన్నారు. ఆత‌ర్వాత స్టీవ్ జాబ్స్ సార‌థ్యంలోని ఆపిల్ కంపెనీ సృష్టించిన సునామీ దెబ్బ‌కు మిగ‌తా స్మార్ట్ ఫోన్లు దిగ‌దుడుపుగా మారాయి. శాంసంగ్ కంపెనీ పోటీ ఇచ్చినా త‌ర్వాత రెండో స్థానంలోనే నిలిచింది.  ఆపిల్ ఫోన్స్, యాక్సెస‌రీస్, ల్యాప్ టాప్‌లు వాడ‌డం స్టేటస్ సింబ‌ల్‌గా మారిపోయిందంటే..దాని రేంజ్ ఏపాటిదో అర్థం చేసుకోవ‌చ్చు. ఒకానొక సంద‌ర్భంల...

అంచ‌నాలు పెంచుతున్న క‌పిల్‌దేవ్ బ‌యోపిక్

చిత్రం
క్రికెట్ ఆట‌కు వ‌న్నె తెచ్చిన మొన‌గాడు. న‌ర‌న‌రాల ప్ర‌తి ర‌క్త‌పు బొట్టులోను దేశం ప‌ట్ల అచంచ‌ల‌మైన న‌మ్మ‌కం, గౌర‌వం క‌లిగిన ఆట‌గాడు. అరుదైన క్ష‌ణాల‌ను సైతం జాతికి అంకితం చేసిన అతి గొప్ప క్రికెట‌ర్ల‌లో అత‌ను ఒక‌డు. ఒకానొక సంద‌ర్భంలో ఫిక్సింగ్ ఆరోప‌ణ‌ల్లో త‌న పేరు వ‌చ్చిన‌ప్పుడు చిన్న పిల్లాడిలా ఏడ్చిన మ‌నిషి. అంత‌కంటే ఎక్కువ‌గా ఇండియాకు త‌న సార‌థ్యంలో మొద‌టి సారిగా ప్ర‌పంచ‌క‌ప్‌ను తీసుకు వ‌చ్చిన మొట్ట మొద‌టి కెప్టెన్, ఆల్ రౌండ‌ర్ హ‌ర్యానా క‌రేన్ క‌పిల్ దేవ్ నిఖంజ్. క్రికెట‌ర్ల‌కు ఉన్నంత క్రేజ్, పాపులారిటీ ఇంకెవ్వ‌రికీ లేదు ముఖ్యంగా భార‌త‌దేశంలో. వారిని దేవుళ్ల‌కంటే ఎక్కువ‌గా కొలుస్తారు. వారి త‌ర్వాత సెల‌బ్రెటీస్. అందుకే మోస్ట్ పాపుల‌ర్ ప‌ర్స‌నాలిటీస్ ఎవ‌రైనా ఉన్నారంటే క్రికెట‌ర్ల త‌ర్వాతే ఎవ‌రైనా. భార‌త జ‌ట్టుకు ఎనలేని విజ‌యాల‌ను సాధించి పెట్టిన మ‌ణిక‌ట్టు మాంత్రికుడు మ‌హ్మ‌ద్ అజారుద్దీన్ తో పాటు ఇండియ‌న్ క్రికెట్ లెజండ్ గా భావించే స‌చిన్ ర‌మేష్ టెండూల్క‌ర్, ఎం.ఎస్. ధోనీ ల‌పై ఇప్ప‌టికే బ‌యోపిక్‌లు సినిమాలుగా వ‌చ్చాయి. లిటిల్ మాస్ట‌ర్ మూవీ అంత‌గా ఆడ‌క పోగా, మిస్ట‌ర్ కూల్...