పోస్ట్‌లు

ఆగస్టు 16, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

మీడియా రంగంలోకి పేటీఎం ఎంటర్ ..?

చిత్రం
ఇండియాలో రిలయన్స్ ఎంతగా పాపులర్ అయ్యిందో పేటీఎం కూడా అంతగా ప్రచారం పొందింది. డిజిటల్ చెల్లింపుల్లో ఈ కంపెనీ ఇప్పుడు టాప్ పొజిషన్ లో కొనసాగుతోంది. స్వాయంగా భారత ప్రధాన మంత్రి సైతం డిజిటల్ చెల్లింపుల గురించి పదే పదే ప్రస్తావిస్తున్నారు . డెమోనిటరైజేషన్ తర్వాత నగదు బదిలీకి యెనలేని ప్రాధాన్యత పెరిగింది. ప్రతి భారతీయుడు దీనిని వాడేందుకు మొగ్గు చూపిస్తూ ఉండటం కూడా డిజిటల్ చెల్లింపుల రంగం మూడు పూలు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. ఇప్పటికే పేటీఎం తో పాటు రూపే , పే పల్, భీం , ఫోన్ పే , తేజ్ లతో పాటు ఇంటర్నెట్ లో దిగ్గజ కంపెనీగా పేరొందిన గూగుల్ కంపెనీ కూడా డిజిటల్ చెల్లింపుల్లోకి ఎంటర్ అయ్యింది. అది గూగుల్ పే గా ఏర్పాటు చేసింది. ప్రతి రోజు కోట్లాది రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయి. వీటిని వాడడం వల్ల సమయం ఆదా అవుతుంది. అంతే కాకుండా బ్యాంకుల దగ్గరకు వెళ్లాల్సిన పని తప్పుతుంది. ఒక్కో కంపెనీకి నగదు లావాదేవీలు జరపడంతో వేలాది రూపాయలు కమీషన్ రూపేణా ఆదాయం లభిస్తోంది. ఒక్కో కంపెనీ కోట్లకు పడగలు ఎత్తింది. ఇప్పటికే పేటీఎం ప్రాఫిట్ 750  కోట్లకు చేరుకుంది. ఒక్కో కంపెనీది ఒక్కో స్టైల్. రోజు రోజుకు దీని ఆ...

పృథ్వీరాజ్ రాక ..మారనున్న ఎస్వీబీసీ తలరాత..!

చిత్రం
ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కానీ బబ్లూ పృత్వి రాజ్ కు మహర్దశ స్టార్ట్ అయ్యింది. వైసీపీ అధికారం లోకి రావడంలో ఆ పార్టీకి ప్రచార బాధ్యతలతో పాటు జగన్ పర్యటనలో వెన్నంటి ఉన్నారు. అంతే కాకుండా కళాకారులను ఎంపిక చేయడం తో పాటు వారిని దగ్గరుండి చూసుకున్నారు. ప్రజలను చైతన్యవంతం చేయడంలో పృత్వి రాజ్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. దీంతో తన కోసం , పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన ప్రతి ఒక్కరికి కీలక బాధ్యతలు అప్పగించారు ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి. నటుడు ఆలీకి ఏపీ నాటక రంగ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. అంతకంటే ముందు పృథ్వీ రాజ్ కు జీవితంలో మరిచి పోలేని బహుమానం ఇచ్చారు. ఏకంగా శ్రీ తిరుమల తిరుపతి భక్తి ఛానల్ కు చైర్మన్ గా నియమించారు. దీంతో తన జన్మ ధన్యమైందని, ఇక్కడ ఎలాంటి రాజకీయాలకు తావు లేదని, అలాంటి వాటికి చోటు ఇవ్వనని ఇంతకు ముందే స్పష్టం చేశారు పృథి రాజ్ . అంతే కాకుండా సమూలమైన మార్పులు చేయబోతున్నట్లు ప్రకటించారు. పూర్తిగా పారదర్శకత ఉండేలా చూస్తానని చెప్పారు. గతంలో పదవీ బాధ్యతలు నిర్వహించిన వారు పూర్తిగా పట్టించు కోలేదని, ఇప్పుడు దానికి భిన్నంగా పాలనాపరమైన సంస్కరణ...

ఇన్వెస్టర్స్ కు జగన్ రెడ్ కార్పెట్

చిత్రం
పెట్టుబడిదారులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సందింటి జగన్మోహన్ రెడ్డి స్వాగతం పలికారు. ఆయన అమెరికా పర్యటనలో ఉన్నారు. తమ రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేసేందుకు రావాలని, దరఖాస్తు చేసుకున్న వెంటనే అనుమతి ఇస్తామని ఏపీ సీఎం ప్రకటించారు. అనుమతులన్నీ సీఎంఓ నే పర్యవేక్షిస్తుందని, ఎలాంటి రెడ్ టేపిజం , బ్రోకరిజం అంటూ ఉండదని జగన్ స్పష్టం చేశారు. టూర్ సందర్బంగా అక్కడి ఇన్వెస్టర్స్ తో ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వం మారినా పాలసీలలో ఎలాంటి మార్పులు లేవని, అయితే మరింత పారదర్శకంగా ఉండేలా ఇండస్ట్రియల్ పాలసీని తీర్చి దిద్దామని జగన్ వెల్లడించారు. ఏపీలో పరిశ్రమలు నెలకొల్పాలని అనుకునే వారికి తమ ప్రభుత్వం సాదర స్వాగతం పలుకుతున్నామని చెప్పారు. ఎలాంటి అడ్డంకులు అంటూ ఉండవని స్పష్టం చేశారు. అంతకు ముందు వాషింగ్టన్ డీసీ లోని యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశానికి హాజరయ్యారు జగన్. అక్కడ ఇండియన్ అంబాసిడర్ హర్షవర్ధన్ తో సమావేశమయ్యారు. పలు కీలక చర్చలు జరిపారు. అనంతరం యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ రౌండ్ టేబుల్ మీటింగ్ లో పాల్గొన్నారు. గతంలో ఉన్నన్ని నియమ, నిబంధనలు అంటూ ఉండవన్నారు. ఏదైనా పరిశ్రమ ఏర్పాటు చేయా...

ఇక ఆన్ లైన్ లో మన వంటకాలు

చిత్రం
ఎంత సంపాదించినా తెలుగువారు తమ వంటకాలను మరిచి పోలేక పోతున్నారు. రుచికరంగా ఉండేలా వండుతుండడం తో భోజన ప్రియులు రుచిని ఆస్వాదిస్తున్నారు. దీంతో వంటమనుషులకు విపరీతమైన డిమాండ్ ఉంటోంది. ఆహార పరిశ్రమ కోట్లాది రూపాయలను కుమ్మరించేలా చేస్తోంది. ఆఫ్ లైన్ తో పాటు ఆన్ లైన్ లో కూడా ఆహార పదార్థాలను అందజేస్తున్నారు. ఇందు కోసం ప్రతి ఒక్కరు స్వంతంగా కంపెనీని ఏర్పాటు చేసి తామే వండి వడ్డిస్తున్నారు. అంతే కాకుండా అప్పుడే వండిన వంట పదార్థాలు ఒక్క రోజు లేదా లేదా రెండు రోజులు మాత్రమే ఉంటాయి. తెలుగు వారికి యెల్ల వేళలా అందుబాటులో ఉండేలా నిల్వ  ఉండే పదార్థాలు , వంటకాలు సిద్ధం చేసే పనిలో ఫుడ్ ఇండస్ట్రీస్ నిమగ్నమయ్యాయి. ఈ సమయంలో ఆహార పదార్థాలు అన్ని పూటలా అందుబాటులో ఉండేలా , రోజువారీగా అవసరమయ్యే అన్నింటిని ఆర్డర్ మీద డోర్ డెలివరీ చేస్తున్నారు. అంతే కాకుండా ఆన్ లైన్ తో పాటు ఆల్ఫ్ లైన్ లో కూడా ఫుడ్ షాప్స్ , హోటల్స్, రెస్టారెంట్స్ లలో ఉంచుతున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు చెందిన ఫుడ్ నిర్వాహకులు డబ్బుల కంటే ఆహార పదార్థాలు మరింత నాణ్యవంతంగా, రుచి కరంగా ఉండేలా కృషి చేస్తున్నారు. దీంతో తెలుగు వారి వంటలన్నీ ఇ...

కేసీఆర్ కు నమ్మకం..వినోద్ కు అందలం

చిత్రం
లాయర్ సాబ్ , మాజీ ఏపీ వినోద్ కుమార్ కు కీలకమైన పదవి దక్కింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు ఆయనపై నమ్మకం ఉంచి ..ప్రధానమైన పోస్టులో కూర్చో బెట్టారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా ఆయనను నియమేస్తున్నట్లు ప్రకటించారు. ఆ మేరకు నియామక పత్రాన్ని వినోద్ కు స్వయంగా కేసీఆర్ అందజేశారు. బడ్జెట్ రూప కల్పన బాధ్యతలను అప్పగించారు. ప్రభుత్వం ఉత్తర్వులను కూడా జారీ చేసింది. రాష్ట్ర అభివృద్ధికి సంబంధిచి అంశాల్లో ప్రణాళిక సంఘం అత్యంత కీలకమైనది ఈ పదవి. ఎంతో అనుభవం కలిగిన వైకథగా వినోద్ కుమార్ కు పేరుంది. దీంతో ఈ పదవిని కట్టబెడుతున్నారు సీఎం తెలిపారు. దీనికి సంబంధించిన ఫైల్ పై సంతకం చేశారు. ఈ పదవిలో వినోద్ కుమార్ మూడు సంవత్సరాల పాటు కొనసాగుతారు. 2019-20 ఆర్ధిక సంవత్సరానికి త్వరలోనే పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశ పెట్టాలి ఉంది. దీంతో ఆకస్మికంగా ఈ నిర్ణయం తీసుకున్నారు సీఎం. అన్ని శాఖలకు ప్రతిపాదనలు తాయారు చేయడం, ఉన్నతాధికారులతో సమన్వయం చేసు కోవడం చేయాల్సి ఉంటుంది. ఆయా శాఖలను సమీఖించి , ప్రతిపాదనలు తయారు చేసే కీలక భాద్యతలను అప్పగించారు. ప్రణాళిక  సంఘం ఉపాధ్యక్షుడిగా వినోద్ కుమా...

కోహ్లీ కోరికను తీర్చిన హరికేన్ - మళ్ళీ రవినే కోచ్

చిత్రం
ఊహాగానాలకు తెర దించుతూ భారత జట్టు కోచ్ గా మళ్ళీ రవి శాస్త్రినే   టీమిండియా ఎంపిక కమిటీ చైర్మన్ కపిల్ దేవ్ ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించారు. నిన్నటి దాకా ఈ ఎంపికపై దేశ వ్యాప్తంగా పలు చర్చోప చర్చలు సాగాయి. బీసీసీఐ ఎన్నడూ  లేనంతటి టెన్షన్ అనుభవించింది. భారత్ జట్టు ప్రపంచ కప్ లో సెమి ఫైనల్ లో అనూహ్యంగా ఓడి పోయింది. ఈ సమయంలో అభిమానులు, మాజీ క్రికెటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జట్టు ఎంపిక సక్రమంగా లేక పోవడం వల్ల ఇండియా ఆశించిన రీతిలో ఆడ లేక పోయిందని మండిపడ్డారు. దీంతో కోచ్ ను ఎంపిక చేసేందుకు ప్రత్యేకంగా బీసీసీఐ ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది.  చైర్మన్ గా కపిల్ దేవ్ , సభ్యులుగా గైక్వాడ్ ,శాంత రంగస్వామిని నియమించారు. అంతకు ముందు కోచ్ ఎంపిక కోసం బిసిసిఐ నోటిఫికేషన్ ఇచ్చింది. భారీ ఎత్తున క్రికెటర్లు దరఖాస్తు చేసుకున్నారు. కానీ టీమిండియా సారధి విరాట్ కోహ్లీ మాత్రం కోచ్ గా రవి శాస్త్రి నే ఉండాలని కోరారు. ఈ మేరకు తన అభిప్రాయాన్ని జట్టు ఎంపిక కమిటీకి తెలియ చేశారు. ఆయన ప్రత్యేకించి కపిల్ దేవ్ ను సంప్రదించారు. ఆఖరు దాకా కోచ్ వ్యవహారం పై హై డ్రామా నడిచింది . దీంతో చి...