పోస్ట్‌లు

జూన్ 23, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

జ‌య‌హో జ‌స్‌ప్రీత్..జాక్ పాట్ కొట్టేసిన దృవ‌..!

చిత్రం
ఎంత పెద్ద కంపెనీ అయినా, అది ఏ రంగానికి చెందిన‌దైనా స‌రే టెక్నాల‌జీ మీద ఆధార ప‌డాల్సిందే. లేక‌పోతే ఇత‌ర దిగ్గ‌జ కంపెనీల‌కు పోటీ ఇవ్వ‌కుండానే వెన‌క్కి వెళ్లాల్సి ఉంటుంది. అందుకే దిగ్గ‌జ కంపెనీల‌న్నీ డేటా, సెక్యూరిటీ , ఆటోమెషీన్, మిష‌న్ లెర్నింగ్, త‌దిత‌ర ఫ్లాట్‌ఫాంల‌పై ఆధార‌ప‌డుతున్నాయి. ఇందు కోసం కోట్లాది రూపాయ‌లు వెచ్చిస్తున్నాయి. ప్ర‌పంచాన్ని విస్మ‌య ప‌రుస్తూ, ఆదాయంలో దూసుకెళుతున్న ఐటీ కంపెనీల‌కు ఇండియాకు చెందిన జ‌స్‌ప్రీత్ సింగ్ రూపొందించిన దృవ ఐటీ సొల్యూష‌న్స్ టాప్ వ‌న్‌లో నిలుస్తోంది. అమెరికాకు చెందిన అమెజాన్ కంపెనీకి దృవ సాంకేతిక స‌హ‌కారం అందిస్తోంది. ఆల్ ఇన్ వ‌న్ బ్యాక‌ప్, డిసాస్ట‌ర్ రిక‌వ‌రీ, ఆర్కైవ‌ల్ అండ్ అన‌లిటిక్స్ సొల్యూష‌న్స్ అన్నీ ఒకే ఒక్క క్లిక్‌తో సేవ‌లు పొందేలా రూపొందించాడు సింగ్. ఊహించ‌ని రీతిలో దృవ సొల్యూష‌న్స్ టాప్ రేంజ్ లోకి దూసుకెళ్ల‌డంతో అన్ని కంపెనీస్ బిగ్ ఆఫ‌ర్స్ ప్ర‌క‌టిస్తున్నాయి. వికింగ్ కంపెనీ ఏకంగా దృవ‌లో 130 మిలియ‌న్లు పెట్టుబ‌డి పెట్టేందుకు రెడీ అయింది. ఈ మేర‌కు ఎంఓయు కూడా చేసుకుంది. టోట‌ల్ కేపిట‌ల్ ప‌రంగా చూస్తే దృవ 328 మిలియ‌న్ల‌కు చేరుకుంది. సాస్...

నెల‌స‌రిపై అవ‌గాహ‌న క‌ల్పిస్తున్న క‌మ‌ల్ నాయ‌క్..!

చిత్రం
ప్ర‌తి నెల నెలా వ‌చ్చే నెల‌స‌రి గురించి మాట్లాడాలంటే ఒక‌ప్పుడు జంకేవారు. ఊర్ల‌ల్లో పెద్ద‌వారి ఇండ్ల‌ల్లో యువ‌తుల‌ను, మ‌హిళ‌ల‌ను ఇళ్ల‌ల్లోకి రానిచ్చే వారు కాదు. ఆ నాలుగు రోజులు బ‌య‌టే ఉండాల్సిందే. క‌ఠిన‌త‌ర‌మైన నిబంధ‌న‌లు. కాలం మారడం, ప్ర‌పంచం కొత్త దారుల‌ను వెతుక్కోవ‌డంతో మ‌హిళ‌ల‌కు స్వేచ్ఛ ల‌భించింది. ఎక్కువ‌గా యుక్త వ‌య‌సులోకి వ‌చ్చే బాలిక‌ల ప‌రిస్థితి ద‌య‌నీయంగా ఉంటోంది. ముఖ్యంగా పేద దేశాల్లో. స‌రైన స‌మ‌యంలో ఆహారం అంద‌క పోవ‌డం కూడా ప్ర‌ధాన కార‌ణం కూడా. ఎవ‌రైనా ఎప్పుడైనా అనారోగ్యంతో చికిత్స కోసం వెళితే..మొద‌ట‌గా అడిగేది మీకు మెన్సెస్ స‌రిగా వ‌స్తున్నాయా లేదా అని వాక‌బు చేస్తారు.  ఈ మొత్తం ప్ర‌క్రియ‌లో, జీవ‌న విధానంలో పున‌రుత్ప‌త్తికి ప్ర‌ధాన కేంద్రం ఇదే. బాలిక‌లు, యువ‌తులు, మ‌హిళ‌లు యుక్త వ‌య‌సు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి నెల‌స‌రి ఆగి పోయే దాకా నానా ర‌కాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంటారు. ఇండ్ల‌ల్లో ప‌నులు, వంట చేయ‌డం ద‌గ్గ‌రి నుంచి ..ఉద‌యం నుంచి రాత్రి ప‌డుకునేంత దాకా నానా ర‌కాలుగా గొడ్డు చాకిరి చేస్తూనే ఉంటారు. మ‌ళ్లీ ఉద్యోగాల‌కు వెళ్ల‌డం కూడా. దీంతో వారు శారీర‌కంగా , మ...

డాల‌ర్లు కురిపిస్తున్న దోశె - కంద‌స్వామినా మ‌జాకా

చిత్రం
ప్ర‌పంచం మారిపోతోంది బాస్. కాస్తంత డిఫ‌రెంట్ గా ఆలోచించి..దాన్ని వ‌ర్క‌వుట్ చేసేలా క‌ష్ట‌ప‌డితే చాలు కోట్లు వెన‌కేసు కోవ‌చ్చు. కావాల్సింద‌ల్లా ప‌ట్టుద‌ల‌. మొహ‌మాటానికి చెక్ పెట్టేయాలి. త‌మ మీద త‌మ‌కు న‌మ్మ‌కం ఉండాలి. అంతేనా ఏ ప‌నైనా కానీ, కానీ అది మ‌రింత రుచిక‌రంగా, అద్భుతంగా మ‌ళ్లీ మ‌ళ్లీ తిరిగి వ‌చ్చేలా ఫుడ్ ఐట‌మ్స్ ను త‌యారు చేయ‌గ‌లిగితే ఆఫ్‌లైన్‌లోనే కాదు ఆన్‌లైన్‌లో మార్కెట్ దుమ్ము రేప‌వ‌చ్చు. ఇపుడు ఫుడ్ ఇండ‌స్ట్రీ డాల‌ర్ల‌ను డామినేట్ చేస్తోందంటే న‌మ్మ‌గ‌ల‌మా. ఇది ముమ్మాటికి నిజం. ఇండియ‌న్స్ క‌రెన్సీ కంటే ఆక‌లిని తీర్చుకునేందుకు ఎక్కువ ప్ర‌యారిటీ ఇస్తారు. జ‌నం అవ‌స‌రాలే హోట‌ల్ , రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టుల ఏర్పాటుకు జీవం పోశాయి. ఇపుడు దేశంలో ఎక్క‌డికి వెళ్లినా ఇవి ద‌ర్శ‌న‌మిస్తాయి. ఇక సంత‌లు, జాత‌ర్ల‌లో , ఇత‌ర ఫంక్ష‌న్ల‌లో కేట‌రింగ్‌లు, హోట‌ళ్లు, చిన్న కొట్ల గురించి చెప్పాల్సిన ప‌నేలేదు. ఇక ఇండియ‌న్స్, ప్ర‌వాస భార‌తీయుల వంట‌కాల్లో మొద‌టి ప్రాధాన్య‌త‌, ఛాయిస్ ఏమిటంటే దోశె. అందుకే చెన్నైకి చెందిన ప్రేమ్ గ‌ణ‌ప‌తి త‌క్కువ పెట్టుబ‌డితో కోట్లాది రూపాయ‌లు సంపాదించాడు. చ‌రిత్...

ఏపీలో కొలువుల పండ‌గ‌..దూకుడు పెంచిన జ‌గ‌న్

చిత్రం
రాజ్యం త‌ల్చుకుంటే, ప‌రిపాల‌నాధిప‌తి అనుకుంటే ఏదైనా చేయొచ్చ‌ని పాల‌నా ప‌రంగా ప్ర‌జ‌ల‌కు మేలు చేసే కార్య‌క్ర‌మాలు , ప‌థ‌కాలు అమ‌లు చేయ‌వ‌చ్చ‌ని నిరూపిస్తున్నారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి రెండ‌వ ముఖ్య‌మంత్రిగా తాజాగా ప్ర‌మాణ స్వీకారం చేసిన యువ నాయ‌కుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. తాను ఎన్నిక‌ల ప్ర‌చారంలో , పాద‌యాత్ర నిర్వ‌హించిన స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీ మేర‌కు కొలువుల పండుగ‌కు తెర తీశారు. స‌మాజ సేవ‌లో ఉద్యోగులు కీల‌క భూమిక పోషిస్తార‌ని వారు బాగుంటే మ‌రింత బాధ్య‌తాయుతంగా ప‌నిచేస్తార‌ని సీఎం న‌మ్మారు. అన్ని వ‌ర్గాల‌కు చెందిన వారికి ఆమోద‌యోగ్యంగా వుండేలా చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఇది ఓ ర‌కంగా మిగ‌తా రాష్ట్రాల‌కు ఇబ్బందిక‌ర ప‌రిణామ‌మే. నీళ్లు, నిధులు, నియామ‌కాలు పేరుతో సుదీర్ఘ‌మైన పోరాటాన్ని నిర్వ‌హించి చ‌రిత్ర సృష్టించి..తిరిగి రెండోసారి అధికారంలోకి వ‌చ్చిన టీఆర్ ఎస్ ఇపుడు నీళ్ల జ‌పం చేస్తోంది. సంక్షేమ ప‌థ‌కాలను అమ‌లు చేస్తోంది. కానీ ఉద్య‌మ కాలంలో అన్నింటిని వ‌దిలేసి త‌మ బ‌తుకులు బాగు ప‌డ‌త‌య‌ని, త‌మ కుటుంబాలు చ‌ల్లంగ ఉంటాయ‌ని ఆశించిన ల‌క్ష‌లాది మంది నిరుద్యోగుల ఆశ‌లు గ‌ల్లంత‌య్యా...