ట్విట్టర్ ఇండియా చీఫ్గా మనీష్ మహేశ్వరి

ఐటీ రంగంలో..సామాజిక మాధ్యమాల్లో తనకంటూ ఎదురే లేకుండా టాప్ పొజిషన్లో ఉన్న దిగ్గజ కంపెనీలన్నీ ఇండియన్స్కు పట్టం కడుతున్నాయి. గూగుల్కు సిఇఓగా , మైక్రోసాఫ్ట్ తో పాటు అమెజాన్ కంపెనీకి ఇంద్రా నూయిని ఎంపిక చేసుకున్నాయి. మరో వైపు ప్రపంచాన్ని చిట్టిపొట్టి సందేశాలతో దుమ్ము రేపుతూ ..కోట్లాది రూపాయలను వెనకేసుకుంటున్న ట్విట్టర్ దిగ్గజం ఇండియా కంట్రీ చీఫ్గా..మేనేజింగ్ డైరెక్టర్గా మనీష్ మహేశ్వరిని నియమించింది. దీంతో భారతీయులు మరో మైలురాయిని దాటారని చెప్పవచ్చు. నిన్న అమెజాన్..ఇవాళ ట్విట్టర్లు రెండూ అమెరికాకు చెందిన కంపెనీలే. అదే స్థానంలో ఉన్న క్రిష్ శాన్ ఫ్రాన్సిస్కో లో ఉన్న ట్విట్టర్ కార్యకలాపాలు చూస్తారు. ఇండియాలో ట్విట్టర్ కార్యకలాపాలను మనీష్ చూస్తారని ట్విట్టర్ ఛైర్మన్ వెల్లడించారు. అంతకు ముందు ఇండియా కంట్రీ హెడ్స్గా తరణ్ జీత్ సింగ్, బాలాజీ క్రిష్ పనిచేశారు. మహేశ్వరి అంతకు ముందు నెట్వర్క్ 18 డిజిటల్ మీడియా కంపెనీకి సిఇఓగా పనిచేశారు. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే..సోషల్ మీడియా ..డిజిటల్ రంగంలో ఇండియాలోనే ఎక్కువగా వ్యాపారం కొనసా...