పోస్ట్‌లు

మే 16, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

మ‌ల్టిప్లెక్స్ ఏర్పాటులో అజ‌య్ దేవ‌న్ 600 కోట్ల పెట్టుబ‌డి

చిత్రం
ఇండియ‌న్ ఎంట‌ర్ టైన్ మెంట్ రంగంలో ఇది ఊహించ‌ని ప‌రిణామం. హిందీ సినిమా ప‌రిశ్ర‌మ‌లో విల‌క్ష‌ణ‌మైన న‌టుడిగా అజ‌య్ దేవ్‌గ‌న్ పేరు తెచ్చుకున్నారు. కాజోల్‌ను పెళ్లి చేసుకున్నారు. చాప కింద నీరులా సినీ న‌టులు త‌మ వ్యాపారాల‌ను విస్త‌రించుకుంటూ వెళుతున్నారు. ఓ వైపు సినిమా స్టార్స్ మ‌రో వైపు క్రీడాకారులు త‌మకు అనువైన రంగాల‌ను ఎంచుకుంటూ ఆదాయాన్ని గ‌డిస్తున్నారు. స‌చిన్ రెస్టారెంట్ల‌లో పెట్టుబ‌డులు పెడితే . ప్ర‌స్తుత ఇండియ‌న్ క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి క్రీడాకారుల‌కు సంబంధించిన వ‌స్తువులు త‌యారు చేసే కంపెనీలో భారీగా పెట్టుబ‌డులు పెట్టారు. అంతేకాకుండా తానే ఆ కంపెనీకి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తూ ప్ర‌మోట్ చేస్తున్నాడు. ఇది కూడా వ్యాపారాన్ని ఎలా విస్త‌రించుకుంటూ పోవ‌చ్చో వీరిని చూస్తే తెలుస్తుంది. ఈ స్పోర్ట్స్ స్టార్ట‌ప్ కంపెనీ బెంగ‌ళూరు కేంద్రంగా ప‌నిచేస్తోంది. ఇక సినిమా రంగానికి వ‌స్తే హిందీలో అమితాబ్ బ‌చ్చ‌న్ ఎక్సెల్ గ్రూప్, బిగ్ బి గ్రూపుల ద్వారా ఇప్ప‌టికే పెట్టుబ‌డులు పెట్టారు. భారీగా ఆదాయాన్ని పొందారు. షారూఖ్ ఖాన్ ఐపీఎల్ రంగంలోకి ప్ర‌వేశించాడు. ఏకంగా బిడ్ లో...

సేవ‌ల రంగంలో సోనీ..మైక్రోసాఫ్ట్ ఒప్పందం

చిత్రం
ప్ర‌పంచంలోనే దిగ్గ‌జ కంపెనీలుగా భాసిల్లుతున్న సోనీ ..మైక్రోసాఫ్ట్ కంపెనీలు సేవ‌ల రంగంలో ఒక‌రికొక‌రు ప‌ర‌స్ప‌ర స‌హాయ స‌హ‌కారాలు అందించుకునేందుకు ఒప్పందం చేసుకున్నాయి. ఈ మేర‌కు సోనీ కంపెనీ ఛైర్మ‌న్ అండ్ సిఇఒగా ఉన్న కెన్‌చిరో యొషిదా ..మైక్రోసాఫ్ట్ సిఇఓ స‌త్య నాదెళ్ల‌లు సంత‌కాలు చేశారు. క్లౌడ్ బేస్డ్ సొల్యూష‌న్స్ ఫ‌ర్ గేమింగ్ ఎక్స్ పీరియ‌న్సెస్ అండ్ ఏవ‌న్ సొల్యూష‌న్స్ ప‌రంగా ఈ రెండూ ఇచ్చి పుచ్చుకుంటాయి. దీని వ‌ల్ల గేమింగ్ ఇండ‌స్ట్రీలో కొంత మార్పు వ‌చ్చే అవ‌కాశం ఉంది. కొత్త ఆవిష్క‌ర‌ణ‌లతో పాటు క‌స్ట‌మ‌ర్స్ సంతృప్తి చెందేందుకు కావాల్సిన వ‌స‌తులు స‌మ‌కూర్చ‌డం, కొత్త ర‌కంగా ఆలోచించేలా ఈ రెండూ ప‌నిచేస్తాయి. దీనికి ఐటీ దిగ్గ‌జ కంపెనీగా ఉన్న మైక్రోసాఫ్ట్ క్లౌడ్ ఫ్లాట్ ఫాం మీద సోనీకి సేవ‌లందిస్తుంది. డిజిట‌ల్ టెక్నాల‌జీ ప‌రంగా సోనీ ఇప్ప‌టికే ముందంజ‌లో ఉంది. టీవీలు, ఇత‌ర వ‌స్తువుల‌ను అమ్మ‌డంలో ఆ కంపెనీనే టాప్. ప్ర‌పంచ వ్యాప్తంగా ఎక్క‌డికి వెళ్లినా ..సోనీ ప్రొడ‌క్ట్స్ కు విప‌రీత‌మైన డిమాండ్ ఉంటుంది. దానికి కార‌ణం కొన్నేళ్లుగా ఆ సంస్థ త‌న న‌మ్మ‌కాన్ని..వ‌స్తువుల విక్ర‌యంలో, ఏర్పాటు చేయ‌డ...

టీసీఎస్ సిఇఓకు భారీగా పెరిగిన జీతం

చిత్రం
ఇండియాలో టెక్నాల‌జీ స‌ర్వీసెస్ విష‌యంలో టాటా క‌న్స‌ల్టెన్సీ స‌ర్వీసెస్‌ది న‌మ్మ‌క‌మైన సంస్థ‌గా ఎదిగింది. దీని వెనుక ఆ సంస్థ ముఖ్య కార్య‌నిర్వాహ‌ణాధికారిగా ఉన్న రాజేష్ గోపినాథ‌న్‌దే ఈ క్రెడిట్ అంతా. మూల వేత‌నం భారీగా పెరిగింది ఈసారి. 2019 ఫైనాన్షియ‌ల్ ఇయ‌ర్ ప‌రంగా చూస్తే గ‌తంలో కంటే ఈసారి 28 శాతం వేత‌నం పెంచుతూ టీసీఎస్ యాజ‌మాన్యం నిర్ణ‌యం తీసుకుంది. ఆయ‌న సిఇఓగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ప్ప‌టి నుండి కంపెనీకి ప‌లు కాంట్రాక్ట్‌లు తీసుకు రావ‌డం, కంపెనీని లాభాల బాట ప‌య‌నించేలా చేశారు. దీంతో పాటు సంస్థ వృద్ధి రేటు గ‌ణ‌నీయంగా పెరిగింది. దీని వెనుక రాజేష్ కృషి ఉంది. ఒక కోటి 15 ల‌క్ష‌ల రూపాయ‌లు జీతంగా తీసుకుంటున్నారు. 1.26 ల‌క్ష‌లు ఇత‌ర అల‌వెన్సుల కింద ద‌క్కుతోంది. 60 ల‌క్ష‌ల రూపాయ‌లు అద‌నంగా అల‌వెన్సుల రూపేణా అందుతోంది. ఓవ‌ర్ ఆల్‌గా చూస్తే ఏడాదికి 13 కోట్ల రూపాయ‌ల‌కు పైగానే ఆయ‌న వేత‌నాలు తీసుకుంటున్నారు. మ‌రో వైపు టీసీఎస్ చీఫ్ ఆప‌రేటింగ్ ఆఫీస‌ర్ ఎన్. గ‌ణ‌ప‌తి సుబ్ర‌మ‌ణ్యం 2019 ఫైనాన్షియ‌ల్ ఇయ‌ర్లో 11 కోట్ల 61 ల‌క్ష‌లు సంపాదిస్తున్నారు. 2017-2018 సంత్స‌రంలో చూస్తే రాజేష్ గోపినాథ‌న్ 16 క...

జెట్ కోలుకునేనా..ఎస్‌బిఐ చ‌ర్చ‌లు ఫ‌లించేనా

చిత్రం
ఇప్ప‌టికే కుప్ప కూలేందుకు సిద్ధంగా ఉన్న జెట్ ఎయిర్‌వేస్ ను ఎలాగైనా గ‌ట్టెక్కించాల‌నే ఉద్ధేశంతో చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఫ‌లించేట‌ట్లు లేవు. ఆ సంస్థ‌కు భారీగా రుణం ఇచ్చిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బిడ్డ‌ర్ల‌తో, వ్యాపార దిగ్గ‌జాల‌తో చ‌ర్చ‌లు ప్రారంబించింది. మ‌రో వైపు ఒక్క‌రొక్క‌రు ఎగ్జిక్యూటివ్ స్థాయిలో ఉన్న వారు జెట్ ఎయిర్ వేస్ ను వీడిపోతున్నారు. దీంతో దానినే న‌మ్ముకుని రోడ్డు పాలైన సిబ్బంది, ఉద్యోగుల్లో మ‌రింత ఆందోళ‌న ఎక్కువైంది. పీక‌ల లోతు అప్పుల్లోకి కూరుకు పోయింది ఈ విమానయాన సంస్థ‌. దీనికి కాయ‌క‌ల్ప చికిత్స చేయాలంటే కోట్లాది రూపాయ‌లు అవ‌స‌ర‌మ‌వుతాయి. దీనిని గ‌మ‌నించిన సంస్థ యాజ‌మాన్యం ఏదో ర‌కంగా మూసి వేయాల‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చారు. కానీ భార‌తీయ ప్ర‌భుత్వ లేబ‌ర్ యాక్ట్ ప్ర‌కారం కంపెనీని అంత త్వ‌ర‌గా దుకాణం క‌ట్టేయ‌డానికి ఒప్పుకోవు. ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ బ్యాంకులు జెట్ ఎయిర్ వేస్ యాజ‌మాన్యానికి డ‌బ్బులు అప్పు రూపేణా ఇచ్చాయి. అవి త‌డిసి మోప‌డ‌య్యాయి. దీనిని భ‌రించేందుకు ముందుకు ఎవ‌రూ రావ‌డం లేదు. మ‌రో వైపు విమాన‌యాన రంగం సంక్షోభంలో కొట్టు మిట్టాడుతోంది. ఆయిల్ ధ‌ర‌లు పెర‌...

బాధ్య‌త‌లు చేప‌ట్టిన ఇంద్రా నూయి

చిత్రం
ప్ర‌పంచంలోనే అత్యంత శ‌క్తివంత‌మైన నాయ‌కురాలిగా పేరు గ‌డించిన ఇంద్రా నూయి అమెరికాకు చెందిన ఈకామ‌ర్స్ దిగ్గ‌జ కంపెనీ అమెజాన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో చేరారు. సుదీర్ఘ‌మైన అనుభ‌వం క‌లిగిన వ్య‌క్తిగా ఆమె ఎదిగారు. కొద్ది మంది సిఇఓల‌ను ఎంపిక చేస్తే అందులో ఆమె ఒక‌రు. ఏ సంస్థ‌లో చేరినా ఆ సంస్థ‌ను లాభాల బాట‌లో ప‌య‌నించేలా చేయ‌డం ఆమెకే చెల్లింది. క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు ..న‌ష్టాల్లో ఉన్న కంపెనీల‌కు వెన్నుద‌న్నుగా నిల‌వ‌డం..వాటిని ట్రాక్ మీద‌కు తీసుకు రావ డం ఆమెకు వెన్న‌తో పెట్టిన విద్య‌. పెప్సికో కంపెనీ మొద‌టి సారిగా ఓ మ‌హిళ‌కు పూర్తి బాధ్య‌త‌లు అప్ప‌గించింది. ఆమె దానిని ప‌రుగులు పెట్టించింది. గ‌త ఏడాది అక్టోబ‌ర్ నెల‌లో ఆమె పెప్సికో సంస్థ నుండి త‌ప్పుకున్నారు. ఇంత‌వ‌ర‌కు ఎన్నో ర‌కాలుగా ..అన్ని ఫార్మాట్‌ల‌లో ప‌నిచేశారు. స‌మ‌ర్థ‌వంతంగా కంపెనీకి ఓ బ్రాండ్ ను తీసుకు వ‌చ్చారు. కేవ‌లం పానీయ‌ల‌కే ప‌రిమిత‌మైన పెప్సికోను ఇత‌ర విభాగాల‌లో ఎంట‌ర్ అయ్యేలా చేశారు. భిన్న‌మైన రంగాల‌ను ఎంచుకోగ‌లిగితే..త‌యారు చేసే వ‌స్తువుల్లో నాణ్య‌త వుంటే..ఇక వెన‌క్కి తిరిగి చూడాల్సిన ప‌నిలేదంటారు ఇంద్రా నూయి. ప‌ని చేసేంద...

త్యాగాల కుటుంబం..ఆద‌ర్శ‌నీయ జీవితం - మ‌రిచిపోని జ్ఞాప‌కం..రాజీవ్ ప్ర‌స్థానం

చిత్రం
భార‌త‌దేశంలో ఎన్న‌ద‌గిన నాయ‌కులలో ఒక‌రిగా పేరొందిన వ్య‌క్తిగా దివంగ‌త రాజీవ్ గాంధీ మొద‌టి వ‌రుస‌లో నిలుస్తారు. ప్ర‌పంచం ఆయ‌న వైపు ఆదుర్ద‌గా..అందివ‌చ్చిన నాయ‌కుడిగా ప‌రిగ‌ణించింది. అంత‌లా ఆయ‌న త‌న‌కు తాను ఎదిగారు. ఎంద‌రో ఆయ‌న‌ను ద‌గ్గ‌రుండి చూసిన వాళ్లు ..త‌మ‌ను తాము మైమ‌రిచి పోయేలా చేశారు. ఎంతో మంది ఇండియాకు ప్ర‌ధాన‌మంత్రులుగా ప‌నిచేశారు. కొంద‌రు జీవించి ఉన్నారు. మ‌రికొంద‌రు మ‌న‌మ‌ధ్య లేరు. కానీ సుదీర్ఘ‌మైన చ‌రిత్ర క‌లిగిన పార్టీకి రాజీవ్ గాంధీ జ‌వ‌స‌త్వాలు క‌ల్పించారు. పార్టీకి ప్రాణం పోశారు. స్వ‌త‌హాగా పైల‌ట్ అయిన ఆయ‌న చిన్న త‌నంలోనే విధి విసిరిన పంజాకు బ‌లైపోయారు. ఈ సంఘ‌ట‌న దేశాన్ని..ప్ర‌పంచాన్ని నివ్వెర పోయేలా చేసింది. శాంతి కోసం నిన‌దించిన మ‌హాత్మా గాంధీని చంపేశారు. నిజాలు రాసినందుకు గౌరీ లంకేశ్‌ను పొట్ట‌న పెట్టుకున్నారు. ప్ర‌శ్నించే గొంతుక‌ల‌ను మూసి వేశారు. వీధి నాట‌కాల‌తో జ‌నాన్ని చైత‌న్య‌వంతం చేస్తున్న ష‌ఫ్ద‌ర్ హ‌ష్మిని కాల్చేశారు. వేలాది మంది రాలిపోతున్నారు. కానీ రాజీవ్ గాంధీ మ‌ర‌ణం చారిత్రిక త‌ప్పిదంగా కొంద‌రు మేధావులు అభివ‌ర్ణించారు. ఆయ‌న మ‌న‌ల్ని వీడి 28 ఏళ్ల‌వ...