పోస్ట్‌లు

ఆగస్టు 31, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

రోగుల పాలిట దేవత ..ఎందరికో స్ఫూర్తి ప్రదాత

దేశంలో ఐటి రంగంలో టాప్ రేంజ్ లో కొనసాగుతున్న ప్రాంతంగా హైదరాబాద్ దూసుకు వెళుతోంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంతో పాటు లాజిస్టిక్ , హెల్త్ , ఈ కామర్స్ , టెలికాం , ఆయిల్ , ట్రాన్స్ పోర్ట్ , నిర్మాణ , రియల్ ఎస్టేట్ , తదితర రంగాలలో భారీ ఎత్తున కంపెనీలు ఏర్పాటు అయ్యాయి. దీంతో వేలాది మంది ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. ఐటి సెక్టార్ లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ పెద్ద ఎత్తున వత్తిళ్లకు లోనవుతున్నారు. దీంతో ఆరోగ్యంతో పాటు మానసికంగా చితికి పోతున్నారు. తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు. దీంతో సోషల్ , ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్స్ కు , సైకాలజీ లో అనుభవం కలిగిన వారికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అంతే కాకుండా సాఫ్ట్ స్కిల్స్, బిహేవిరియల్ , టెన్షన్ ఫ్రీగా ఉండేందుకు ట్రైనర్స్ శిక్షణ ఇస్తున్నారు. కార్పొరేట్ కంపెనీలు, వివిధ సంస్థల్లో సలహాదారులుగా, పర్మినెంట్ గా పని చేస్తున్నారు. పలు వ్యక్తిగత సమస్యలతో సతమత మయ్యే వారికి స్వాంతన చేకూరుస్తున్నారు. దైనందిన జీవితంలో వత్తిళ్ల నుండి అధిగమించేందుకు ఆయా ప్రధాన హాస్పిటల్స్ లో ప్రత్యేకంగా బాధితుల కోసం సెంటర్స్ ను నెలకొల్పారు. హైదరాబాద్ లో చాలా మంది ట్రైనర్స్ వేలాద...

హనుమ విహారం ..అద్భుత శతకం

చిత్రం
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు చైర్మన్ ఎమ్మెస్కె ప్రసాద్ తీసుకున్న డెసిషన్ తప్పు కాదని తేలిపోయింది. నిన్నటి దాకా ముంబై లేదా కోల్ కత్త వారిదే డామినేషన్ నడిచింది. గత కొంత కాలంగా తెలుగువాడైన ఏపీకి చెందిన ప్రసాద్ అత్యున్నతమైన, ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం కలిగిన బీసీసీఐకి ప్రాతినిధ్యం వహించాడు. ఇది జీర్ణించు కోలేని ముంబై పరివారం అతడిపై ఆరోపణలు చేస్తూ వచ్చారు. అందులో మొదటి వ్యక్తి మాజీ సారధి సునీల్ గవాస్కర్. అయినా పట్టించు కోవాల్సిన అవసరం లేదంటూ కొట్టి పారేశాడు ప్రసాద్. హనుమ విహారికి ప్రసాద్ ఒక్క ఛాన్స్ ఇచ్చాడు. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని విహారి వమ్ము చేయలేదు.  విండీస్ టూర్ లో హనుమ  అత్యున్నతమైన ప్రతిభ చూపాడు. గతంలో హైదరాబాద్ అంటే పటౌడీ, శివలాల్ యాదవ్ , అజహరుద్దీన్ , లక్ష్మణ్ , అర్షద్ అయూబ్, వెంకట పతి రాజు, అంబటి రాయుడు , ఇలా చాలా మంది ఇండియన్ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. తాజాగా హనుమ విహారి ఇప్పుడు రాణిస్తున్నాడు. కాగా రాయుడు ఇటీవలే రిటైర్ మెంట్ ప్రకటించాడు. తిరిగి మళ్ళీ ఆడుతానంటూ వెల్లడించాడు. ఇండియన్ క్రికెట్ సారధి విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి విహారి వైపు మొగ్గు చూపార...

వెంటాడే జ్ఞాపకం..పూసిన మందారం..!

చిత్రం
పిచ్చి వాళ్ళను చూడాలని ఉందా..? అయితే ఎక్కడికో వెళ్లాల్సిన పని లేదు. ఇక్కడే సినిమా రంగం ఉందిగా . అక్కడ చదువుతో పని లేదు. కావాల్సినంత సరుకుంటే చాలు. మీకు మీపై నమ్మకం, క్రియేటివిటీ  ఉంటే చాలు. లెక్కలేనన్ని అవకాశాలు తలుపు తడుతాయి. టెక్నాలజీ పుణ్యమా , డిజిటల్ మీడియా రంగం వచ్చాక సీన్ మారింది. ఇక్కడ ఒక్కరిదే రాజ్యం కాదు..అందరీదీనూ. ఎవరికి వారే కింగ్ లు . తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెలిబుచ్చే ఛాన్స్ ఉంటోంది. ప్రతి రంగంలో ఉన్నట్లే ఇక్కడ కూడా హీరోయిన్లు, ఇతర పాత్రల్లో నటించే మహిళలు వివక్ష ఎదుర్కుంటున్నారన్న విమర్శలున్నాయి. తన వారు సినీ రంగంలో ఉన్నప్పటికీ తనకంటూ ఓ ఇమేజ్ ను స్వంతం చేసుకుంది .  వరలక్ష్మి శరత్ కుమార్. ఆమెకు ఇప్పుడు 34 ఏళ్ళు . ఏ విషయమైనా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడటం అలవాటు. కన్నడ, తమిళ్, మలయాళం లలో నటిస్తున్నారు. అందరి కంటే ఎక్కువగా ఆమె సామాజిక మాధ్యమాలలో చురుకుగా ఉంటారు. ట్విట్టర్ లో , ఇంస్టా గ్రామ్ లో వరలక్ష్మికి ఫాలోయింగ్ ఎక్కువ. నటిగా , డ్యాన్సర్ గా ..జంతు ప్రేమికురాలు, ఫెమినిస్ట్. సేవ చేసేందుకు స్వంతంగా సేవ్ శక్తి ని ఏర్పాటు చేశారు. మైక్రోబయోలజీలో డిగ్రీ , ఎడిన్ బ...