పోస్ట్‌లు

మార్చి 26, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

క‌రోనా..క్యా క‌ర్‌నా

చిత్రం
క‌రోనా వైర‌స్ దెబ్బ‌కు అగ్ర‌రాజ్యం అమెరికా అల్లాడుతోంది. నిన్న‌టి దాకా టేక్ ఇట్ ఈజీగా తీసుకున్న పెద్ద‌న్న ఇపుడు వైర‌స్ వ్యాప్తి చెంద‌డం, బాధితులు అంత‌కంత‌కూ ఎక్కువ కావ‌డం, నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టేందుకు కావాల్సిన సౌక‌ర్యాలు లేక పోవ‌డంతో ప్రెసిడెంట్ పున‌రాలోచ‌న‌లో ప‌డ్డారు. త్వ‌ర‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నుండ‌డంతో ఈ వ్యాధిని కంట్రోల్ చేయ‌డంలో స‌రైన శ్ర‌ద్ధ చూపించ‌లేదు. దీంతో బాధితుల సంఖ్య పెరుగుతూ వ‌స్తోంది. నిన్న‌టి దాకా చైనా వ‌ర‌ల్డ్ వైడ్ గా చూస్తే టాప్ వ‌న్ లో ఉండ‌గా ఇపుడు దానిని ఇట‌లీ దాటేసింది. వేలాది మంది పిట్ట‌ల్లా రాలుతున్నా ఏమీ చేయ‌ల‌ని స్థితిలోకి చేరుకుంది ఈ కంట్రీ. ఇదిలా ఉండ‌గా ఆర్థికంగా ఫ‌స్ట్ ప్లేస్ లో ఉన్న అమెరికా ను క‌రోనా కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. బాధితుల సంఖ్య ఇటలీని దాటేసింది. ఒక వేళ ఈ వైర‌స్ మ‌రింత విజృంభిస్తే యుఎస్ ద‌గ్గ‌ర కంట్రోల్ చేసేందుకు కావాల్సిన స‌దుపాయాలు, సిబ్బంది, నిపుణులు, వైద్యులు లేక పోవ‌డం బాధాక‌రం. అమెరిక‌న్లు ఈ వ్యాధిని త‌ల్చుకుని కుమిలి పోతున్నారు. ట్రంప్ ఎందుకు చ‌ర్య‌లు చేప‌ట్ట‌డం లేదంటూ ఆందోళ‌న చెందుతున్నారు. 24 గంటల వ్యవధిలోనే పది వేల కొత్త ...

క‌రోనా కోసం సెల‌బ్రెటీల సాయం

చిత్రం
 క‌రోనా వైర‌స్ దెబ్బ‌కు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో సినీ రంగానికి చెందిన ప‌లువురు సినీ ప్ర‌ముఖులు త‌మ ఉదార‌త‌ను చాటుకున్నారు. చిరంజీవి, మ‌హేష్ బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్, ప్ర‌భాస్, జూనియ‌ర్ ఎన్టీఆర్, న‌రేష్ , రామ్ చ‌ర‌ణ్‌, సాయి ధ‌రమ్ తేజ్, నితిన్, త‌దిత‌రుల‌తో పాటు సినీ ద‌ర్శ‌కులు, నిర్మాతలు సైతం క‌రోనా వ్యాధి నివార‌ణ కోసం కృషి చేస్తున్న ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్ర‌భుత్వాల‌కు త‌మ వంతు స‌హ‌కారాన్ని విరాళాల రూపేణా అంద‌జేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. వీరందిర‌లో ఎక్కువ‌గా సాయం ప్ర‌క‌టించింది మాత్రం ప్ర‌భాస్ ఒక్క‌డే. ఆయ‌న ఏకంగా 4 కోట్ల రూపాయ‌ల‌ను విరాళంగా ప్ర‌క‌టించారు. ఇందులో మూడు కోట్ల రూపాయ‌ల‌ను ప్ర‌ధాన‌మంత్రి ఎమ‌ర్జెన్సీ ఫండ్ కు ఇవ్వ‌గా ఏపీ, తెలంగాణ‌ల‌కు చెరో 50 ల‌క్ష‌లు ఇస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. చిరంజీవి కోటి, రామ్ చ‌ర‌ణ్ 75 ల‌క్ష‌లు, మ‌హేష్ బాబు కోటి, జూనియ‌ర్ ఎన్టీఆర్ 75 ల‌క్ష‌లు, న‌రేష్ 10 ల‌క్ష‌లు, నితిన్ 10 ల‌క్ష‌లు, సాయి ధ‌ర‌మ్ తేజ్ 10 ల‌క్ష‌లు ప్ర‌క‌టించారు. ద‌ర్శ‌కులు త్రివిక్రం శ్రీ‌నివాస్ రెండు రాష్ట్రాల‌కు 10 ల‌క్ష‌ల చొప్పున ప్ర‌క‌టించ‌గా దిల్ రాజు, ...